Monday, October 31, 2011

Gadkari hints at no-confidence motion against UPA in Parliament's winter session


LUCKNOW: Announcing that he is not race of prime ministerial candidate in BJP for 2014 lok sabha elections, BJP national president Nitin Gadkari said that the entire issue of BJP's prime ministerial candidate is a media creation. He also hinted that a no-confidence motion against the Congress led UPA government can be brought in the winter session of Parliament.

While talking to reporters in Lucknow late on Sunday evening, on his way back to Delhi after attending two day UP BJP's executive meet in Kushinagar, he said that both BSP, SP and Congress are projecting themselves to be against each other in UP but in reality they work hand in glove.

The BSP and SP have saved Congress led UPA government every time when no confidence motion was brought in the parliament. He said that Congress is using CBI to tame BSP chief Mayawati and SP president Mulayam Singh Yadav as both of them are facing inquiries on corruption charges.

"In case, a no confidence motion is brought, the stand taken by SP and BSP will make clear whether these parties are really against Congress or are indulging in public posturing," he said.

Gadkari said that BJP's anti-Muslim image is creation of Congress's propaganda. He said that BJP is not anti minority. We have governments in nine states and there is no discrimination with minorities anywhere, he said.

Gadkari said that it wants to make it clear that BJP will have no pre or post election pact with BSP or any other political party in UP. Hei said that BJP will make lack of development under governments of opposition parties in the state, corruption and breakdown of law and order main poll plank in 2012 UP assembly elections.

Gadkari said that he is not against dalit memorials but UP chief miister has wasted Rs 10,000 crore on construction of statutes and memorials. She is the first person in the history of India to construct her won statute and garlanding it. He said that UP is lacking in development because of lopsided priorities of the BSP government.

Gadkari denied that there is no factionalism in UP BJP over the post of chief minister, in case party is voted to power. He said that BJP is fighting UP elections under the joint leadership of Rajnath Singh, Kalraj Mishra, Uma Bharti and SP Shahi. If we are voted to power, the elected MLAs will elect their leader for the post of chief minister.

Gadkari said that BJP has conducted a survey in UP which shows that party will get majority in 2012 assembly elections. While refusing to reveal details of the survey, he said that people in UP are fed of inflation under Congress rule in the country. They don't want BSP's corrupt regime and Mulayam's goonda raj to come back in UP, hence BJP is their natural choice.


 http://timesofindia.indiatimes.com/india/Gadkari-hints-at-no-confidence-motion-against-UPA-in-Parliaments-winter-session/articleshow/10545447.cms

Advani in Karnataka, says no compromise against corruption


MANGALORE: Hardening his stand against corruption including the recent turn of events in the state unit of the Bharatiya Janata Party (BJP) veteran BJP leader LK Advani on Monday stressed on the need for credibility in public life.

Credibility is the biggest virtue in public life, and it is this principle which made me all the more determined not to skip Karnataka leg of the Jan Chetna Yatra, and convey my views on the issue to people of the state.

Addressing the Mangalore leg of the yatra at Nehru Maidan on Monday, Advani said, "There are nine states across India where the BJP is in power, either on its own or with its allies. But there are no major problems in those states as there was in Karnataka, and not to the extent seen in this state." The issues in other BJP ruled states were minor and this only fortified my decision to come to Karnataka and speak out my mind, he pointed.

The state BJP government has to be judged as we want it to be judged and not according to how others want it to be, Advani said. Asserting that the party does not want to be spared in the state when it is spearheading a national movement against corruption through the yatra, Advani said, the central theme of the yatra is to root out corruption, get back black money stashed away in tax havens abroad and create a clean and fair nation.

Stating that he has clearly instructed CM DV Sadananda Gowda on what his priorities should be vis-a-vis corruption and good governance and not to compromise in fight against corruption, Advani said, "I am more concerned about what is happening in my own party unit as I am concerned with what is happening on the corruption front at the Central government level," Advani said without referring to any incident or state party unit leader by name.

The intent to take on corruption should be there at all levels, irrespective of the fact that one succeeds or not, he said, adding if the person does not exhibit the resolve to fight corruption, then their credibility would come under a scanner. Lashing out at the central government, Advani said, a government that should have protected whistleblowers in the cash for votes scam is punishing them, and this clearly states where the UPA stands on corruption. 


http://timesofindia.indiatimes.com/india/Advani-in-Karnataka-says-no-compromise-against-corruption/articleshow/10554225.cms

Jammu and Kashmir issue would not have existed if Sardar Patel had become PM

SATNA (MADHYA PRADESH): There would have been no Kashmir issue if Sardar Vallabhbhai Patel had become the Prime Minister on the country's independence, Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan has said.

Addressing a function on the eve of Patel's 136th birth anniversary here yesterday, Chouhan said the late leader had been given the responsibility of merging the princely state into India but Jammu and Kashmir was left out of this.

On the occasion, he also unveiled a statue of Patel, who is popularly known as 'Iron Man of India'.

Patel's name was suggested for the prime ministership, but Mahatma Gandhi decided on giving the post to Jawaharlal Nehru while Patel was made Home Minister and Deputy Prime Minister, Chouhan said.

India and Pakistan have fought three wars on the Kashmir issue but the matter remains unresolved, he said, adding one-third of Kashmir is still with Pakistan.

All this had happened because of Nehru as he declared ceasefire at a time when India could have annexed the whole of Kashmir, he claimed. 
 
http://timesofindia.indiatimes.com/india/Jammu-and-Kashmir-issue-would-not-have-existed-if-Sardar-Patel-had-become-PM/articleshow/10555706.cms

అవినీతికూపంలో యూపీఏ - బెంగళూరులో అద్వానీ

బెంగళూరు, అక్టోబర్ 30: కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగినన్ని కుంభకోణాలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని ఆయన విమర్శించారు. జనచేతన యాత్రలో భాగంగా బెంగళూరులోని నేషనల్ కాలేజీ మైదానంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అద్వానీ ప్రసంగించారు.

తాను పండిట్ నెహ్రూ మొదలు ఇప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పరిపాలన దాకా అన్ని ప్రభుత్వాల పనితీరును గమనించానని చెప్పారు. అయితే యూపీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మరే ప్రభుత్వంలోనూ లేదన్నారు. ప్రధాని కావడానికి ముందు మన్మోహన్‌సింగ్‌ను తానెంతో గౌరవించేవాడినని, ఇ ప్పుడు ఆ అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ చట్టానికి తూ ట్లు పొడవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి సదానందగౌడ, అగ్రనేతలు వెంకయ్యనాయుడు, అనంతకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. 

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/oct/31/national/31national5&more=2011/oct/31/national/nationalmain&date=10/31/2011

శాసనసభలో కరువుపై చర్చించాలి - కిషన్‌రెడ్డి

అనంతపురం , అక్టోబర్ 30 : కరువు పరిస్థితుల నేపథ్యంలో శాసనసభను వెంటనే సమావేశపరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ శాసనసభను వెంటనే సమావేశరపరచి కరువుపై చర్చించాలన్నారు. కరువు మండలాల్లోని రైతులను ఆదుకునేందుకు శాశ్వత ప్రాతిపదిక న ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పంటనష్టపోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం అందించాలన్నారు.

రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటిస్తున్నా అమలుచేయడంలో విఫలమయ్యారనిధ్వజమెత్తారు. పోలవరం టెండర్లు రద్దుచేసి సీబీ ఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,టీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతూ రాజకీయాలను దిగజారుస్తున్నారన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలు రుజువైతే పార్టీ నుంచి పార్టీ అధిష్ఠానం ఆయన్ను బహిష్కరిస్తుందని స్పష్టం చేశారు. 

 https://www.andhrajyothy.com/stateNewsShow.asp?qry=2011/oct/31/state/31state13&more=2011/oct/31/state/statemain&date=10/31/2011

ముందు మనం పరిశుద్ధులుగా ఉండాలి: అద్వానీ


ఇతరుల అవినీతిని ఎత్తిచూపే ముందు మనం పరిశుద్ధులుగా ఉండాలని అద్వానీ పరోక్షంగా కర్ణాటక బీజేపీ నేతలకు చురకలంటించారు. ఆదివారం బెంగళూరు లోని నేషనల్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించిన అద్వానీ, కర్ణాటకలోని బీజేపీ అవినీతిని కూడా ప్రస్తావించారు.

మన్మోహన్ ప్రధాని కాక మునుపు ఆయనపై తనకు అపార గౌరవముండేదన్నారు. అయితే, సర్కారును కాపాడుకునేందుకు ‘ఓట్లకు నోట్లు’ పంచడంతోనే తనకు ఆయనపై గౌరవం పోయిందన్నారు. యూపీఏ వంటి అవినీతి సర్కారును తానింతవరకూ చూడలేదని అద్వానీ విమర్శించారు.

తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలే నడిపిస్తారు - కిషన్‌రెడ్డి

అనంతపురం అక్టోబర్ 30: తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలే ముందుకు నడిపిస్తారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కుమ్మకై సకల జనుల సమ్మెను విరమింపజేశారని ఆరోపించారు. సమ్మె విరమించినంత మాత్రాన తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందనుకోవడం పొరపాటేనన్నారు. కొంత విరామం తరువాత ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలే ముందుకు నడిపిస్తారని అన్నారు.

కెసిఆర్, చంద్రబాబునాయుడు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జోగప్పను తలపిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయాలని చూస్తే రాష్టప్రతి పాలన వచ్చే అవకాశం ఉందన్నారు. నష్టపోయిన పంటలు, కరవుపై అసెంబ్లీని సమావేశ పరచి సమీక్షించాలన్నారు. గాలి జనార్థన్‌రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు రుజువైతే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.



http://www.andhrabhoomi.net/state/prajale-nadipistaru-376

Tradition should be maintained about temple treasure: Advani


Source: PTI     


Thiruvananthapuram, October 29: BJP leader L K Advani today said tradition should be maintained with regard to the huge treasures found in the vaults of the Sree Padmanabhaswamy temple and praised the Travancore Royal family for keeping such an enormous wealth intact for centuries.

Advani, in Kerala as part of his yatra, said it was all the more significant that the royal family preserved the treasures at a time when the country was concerned with the issue of corruption.

On suggestion from certain quarters that part of the wealth should be utilised for public welfare, Advani said that the tradition of the state and the temple should be maintained in the matter.

The royal family had shown great responsibility, honesty and uprightness in looking after such a huge wealth, estimated to be worth Rs one lakh crore, he said.

"The royal family must be complimented and praised", he added.

An inventory by a Supreme Court appointed panel a few months ago had found huge treasures in the vaults of the temple, managed by a trust under control of the Travancore royal family, erstwhile rulers of south Kerala.

http://en.newsbharati.com//Encyc/2011/10/29/Tradition-should-be-maintained-about-temple-treasure--Advani.aspx?NB=&lang=1&m1=&m2=&p1=&p2=&p3=&p4=

చేయలేమని చేతులెత్తేశారు - నెల్లూరు జిల్లాలొ జలయజ్ఞం తీరు



Íä--§ŒÕ-©ä--«Õ-E -Íä-ÅŒÕ-©ã-Åäh-¬Çª½Õ!

¯Ã-©Õ’¹Õ -¤ÄuêÂ-°-©Õ ª½-Ÿ¿Õl
-
ª½Ö.27.59 Âî-{Õx -«%--Ÿ±Ä
-
ƒD ¯ç©Öxª½Õ >©Çx©ð •©-§ŒÕ•c¢ Bª½Õ ¯ç©Öxª½Õ Ð ÊÖu®ý-{Õœä: Ƣ͌-¯Ã© ¹¢˜ä ‡Â¹×ˆ« Ÿµ¿ª½-©ê ˜ã¢œ¿ª½Õx Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «á¢Ÿ¿®¾Õh ÍçLx¢-X¾Û©Õ („çá¦-©ãj-èä-†¾¯þ ÆœÄy-ÊÕq©Õ) B®¾Õ-¹×-¯Ãoª½Õ. ÅŒ{d «ÕšÌd ‡ÅŒh-¹עœÄ «âœä@ÁÙx Âé-§ŒÖ-X¾Ê Íä¬Çª½Õ. BªÃ Åëá X¾ÊÕ©Õ Í䧌Õ-©ä-«ÕE BJ’Ã_ ƒX¾Ûpœ¿Õ ÍäÅŒÕ-©ã-Åäh-¬Çª½Õ. -Ÿµ¿ª½-©Õ åX-J-T-Ê¢-Ÿ¿Õ-Ê -ŠX¾p¢-Ÿ¿¢ -“X¾Âê½¢ X¾-ÊÕ-©Õ -Íä-§ŒÕ-©ä-«Õ--Êo-C ’¹Õ-Åäh-ŸÄª½Õx --Íç-¦Õ-ÅŒÕ-Êo Âê½-º¢. D¢Åî -„Ã-J-Åî ¹×-Ÿ¿Õª½Õa¹×-Êo ŠX¾p¢-ŸÄ-©ÊÕ ª½Ÿ¿Õl Í䮾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× “X¾¦µ¼ÕÅŒy¢ ®ÏŸ¿l´-„çÕi¢C. -Æ¢-ÅäÂÃ-Ÿ¿Õ -„ê½Õ -B®¾Õ¹×-Êo ª½Ö.27.59 Âî{Õx -N-E-§çÖ’¹-«Õªá-Ê-{Õd -JÂê½Õf-©Õ -ÅŒ-§ŒÖª½«Û-ÅŒÕ-¯Ãoªá. -ƒ--D ¡ªÃ-«á©Õ ¯ç©Öxª½Õ >©Çx©ð •©-§ŒÕ•c¢ -Æ-«Õ-©Õ-Bª½Õ.


>©Çx©ð •©-§ŒÕ-•c¢©ð ¦µÇ’¹¢’à ²ò«Õ-P© “¤Äèã¹×d ÂË¢Ÿ¿ åX¯Ão œç©Çd ‚Ÿµ¿Õ-E-ÂÌ-¹-ª½-ºÅî ¤Ä{Õ „çáÅŒh¢ 10 ¤ÄuêÂ-°© X¾ÊÕ-©ÊÕ 2008Ð09©ð ÍäX¾-šËd¢C. OšË©ð ÂíEo ÊÅŒh-Ê-œ¿-¹ÊÕ ÅŒ©-XÏ-®¾Õh¢-œ¿’Ã.. «ÕJ-ÂíEo Æ®¾©Õ “¤Äª½¢-¦µ¼„äÕ Âé䟿Õ. -Æ-œÄy-ÊÕq-©Õ B®¾Õ-¹×Êo ’¹ÕÅäh-ŸÄ-ª½Õ©Õ X¾ÅÃh-©ä-¹עœÄ ¤ò§ŒÖª½Õ. -O-JåXj ®¾ÂÃ-©¢-©ð -ÍŒª½u-©Õ -B®¾ÕÂî-„Ã---Lq-Ê FšË ¤Äª½Õ-Ÿ¿-©-¬ÇÈ ÆCµ-ÂÃ-ª½Õ©Õ …ŸÄ-®Ô-Ê¢’à -«u-«£¾Ç-J¢-Íê½Õ. ¯Ã©Õ-ê’@Áx ÅŒªÃyÅŒ ƒX¾Ûpœ¿Õ ’¹ÕÅäh-ŸÄ-ª½Õ© ÂîJ¹ „äÕª½Â¹× ª½Ö.229.22 Âî{x N©Õ-„çjÊ ¯Ã©Õ’¹Õ ¤ÄuêÂ-°© ŠX¾p¢-ŸÄ-©-ÊÕ ª½-Ÿ¿Õl -Íä-§ŒÕ--œÄ-EÂË, -«Õ-Sx ®¾-«-J¢-*-Ê -Æ¢-ÍŒ-¯Ã-©-Åî -˜ã¢-œ¿ª½Õx XÏ-©-«-œÄ--EÂË ª½¢’¹¢ ®Ï--Ÿ¿l´-«Õªá¢-C.


ª½-Ÿ¿lªá-Ê-N -ƒ-„ä

1. åX¯Ão œç©Çd©ð ¤Äuê° 39 ÂË¢Ÿ¿ Ÿ¿Õ«Üyª½Õ Âéի, Ÿ¿’¹-Ÿ¿-JhÐ-ªÃ-ÍŒa-ª½x-¤Äœ¿Õ Âéի, Æ©Öxª½Õ šÇu¢Â¹× ®¾X¾xªá ͵ÃÊ©ü, ©ãjE¢’û X¾ÊÕ©Õ, 19 œç©Çd Í窽Õ-«Û© ÆGµ-«%Cl´, Ō֫á©Õ, 骒¹Õu-©ä-{ª½x «Õª½-«Õt-ÅŒÕ©Õ Í䧌ÖLq …¢C. ¨ X¾ÊÕ-©ÊÕ ƒ¢>-F-J¢’û “¤Äèã¹×d ƒ¢œË§ŒÖ LNÕ-˜ãœþ ¹¢åXF ª½Ö.34.44 Âî{xÂ¹× ˜ã¢œ¿ª½Õx Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. 2007 „äÕ 15Ê ŠX¾p¢Ÿ¿¢ ¹ן¿Õ-ª½Õa-¹עC. 2009 „äÕ 15¹×(24 «Ö²Ä©Õ) X¾ÊÕ©Õ X¾ÜJh ÂÄÃLq …¢C. „çá¦-©ãj-èä-†¾¯þ ÆœÄy-ÊÕq© ÂË¢Ÿ¿ ª½Ö.2,46,6-0,000 B®¾Õ-¹×E X¾ÊÕ©Õ Í䧌Õ-©äŸ¿Õ.


2. ¯ç©Öxª½Õ ¦Çuꪰ ÂË¢Ÿ¿ ¤Äuê° 40©ð èÇX¶¾-ªý-²Ä-å£Ç¦ü Âéի, ’¹¢’¹-X¾{o¢ Âéի, «J-’í¢œ¿ Âéի, ©ãjE¢’û X¾ÊÕ-©Åî ¤Ä{Õ 39 œç©Çd Í窽Õ-«Û-©ÊÕ ÆGµ-«%Cl´ Íä殢-Ÿ¿ÕÂ¹× ƒ¢>-F-J¢’û “¤Äèã¹×d ƒ¢œË§ŒÖ LNÕ-˜ãœþ ®¾¢®¾n ª½Ö.46.25 Âî{xÂ¹× ˜ã¢œ¿ª½Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. 2008 X¶Ï“¦-«J 4Ê ŠX¾p¢Ÿ¿¢ ¹ן¿Õ-ª½Õa-¹עC. 2010 X¶Ï“¦-«J 4Ê X¾ÊÕ©Õ X¾ÜJh ÂÄÃLq …¢C. ª½Ö.4,51,80,000 „çá¦-©ãj-èä-†¾¯þ ÆœÄy-ÊÕq©Õ B®¾Õ-¹×E X¾ÊÕ©Õ Í䧌Õ-©äŸ¿Õ.


3. ®¾¢’¹¢ ¦Çuêª> ÂË¢Ÿ¿ ®¾Ÿ¿-ª½¯þ, ¨®¾Z¯þ ͵ÃÊ@Áx ©ãjE¢’û X¾ÊÕ©Õ ÅŒÖ«á©Õ, 骒¹Õu-©ä-{ª½x «Õª½-«Õt-ŌթÕ, ¹E-TJ •©Ç-¬Á§ŒÕ¢ ÆGµ-«%Cl´ X¾ÊÕ-©Â¹× XÏL-*Ê ˜ã¢œ¿-ª½ÕÊÕ èäO-‚ªý ¹¯þ-®¾Z-¹¥¯þq ®¾¢®¾n ª½Ö.76.89 Âî{xÂ¹× Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. 2008 „äÕ 19Ê ŠX¾p¢Ÿ¿¢ ¹ן¿Õ-ª½Õa-¹עC. 2010 „äÕ 18 ¯ÃšËÂË X¾ÜJh Í䧌ÖLq …¢C. ª½Ö.1,40,31,000 Âî{Õx «á¢Ÿ¿®¾Õh ÍçLx¢-X¾Û©Õ B®¾Õ-¹עC.


4. ¹ÊÕ-X¾Üª½Õ Âéի ‚Ÿµ¿Õ-E-ÂÌ-¹-ª½º X¾ÊÕ-©ÊÕ \êÂ-‚ªý, Âd©ü ¹¢åX-F©Õ®¾¢§Œá¹h ¦µÇ’¹-²Äy«Õu¢ ÂË¢Ÿ¿ ª½Ö.71.64 Âî{xÂ¹× Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. 2008«ÖJa 10Ê ŠX¾p¢Ÿ¿¢ ¹ן¿Õ-ª½Õa-¹עC. ¨ ®¾¢®¾n©Â¹× ƒX¾pšË «ª½Â¹× ª½Ö.19.21 Âî{Õx ÍçLx¢-X¾Û©Õ •J-¤Äª½Õ. 0 ÂË©ð-OÕ-{ª½Õ ÊÕ¢* 55.350 ÂË©ð-OÕ-{ª½Õ «ª½Â¹× Í䧌ÖLq …¢œ¿’à 12.450 ÂË©ð-OÕ-{ª½Õ «ª½Â¹× ©ãjE¢’û X¾ÊÕ©Õ Íä®Ï-Ê{Õx JÂÃ-ª½Õf©ðx ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ÂëÕ-¯çy©üh ¹ע¦µ¼-Âî-º¢©ð \êÂ-‚ªýåXj ê®¾Õ Ê„çÖ-Ÿçj¢C. X¾ÊÕ©Õ Í䧌Õ-¹-¤ò-«-œ¿¢Åî ª½Ÿ¿ÕlÂ¹× Eª½g§ŒÕ¢ B®¾Õ-¹×-¯Ãoª½Õ.
-
 E--Ÿµ¿Õ-©Õ- -«%-Ÿ±Ä: ¨XÔ®Ô “X¾Âê½¢ ’¹ÕÅäh-ŸÄª½Õ X¾ÊÕ©Õ Í䧌Õ-¹-¤òÅä LÂËy-œä-†¾¯þ œÄy„äÕèü ÂË¢Ÿ¿Ê†¾d-X¾-J-£¾É-ªÃEo ªÃ¦˜äd Æ«-ÂÃ-¬Á-«á¢C. B®¾Õ-¹×Êo „çá¦-©ãj-èä-†¾¯þ ÆœÄy-ÊÕq-©ÊÕ J¹-«K Í䧌ÖL. ÂÃF ¨ ¯Ã©Õ’¹Õ ¤ÄuêÂ-°-©©ð „çáG-©ãj-èä-†¾¯þ ÆœÄy-ÊÕq© „äÕª½Â¹× X¾ÊÕ©Õ •J-T-Ê{Õx JÂÃ-ª½Õf©ðx ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. “¤Äª½¢-¦µ¼¢©ð ’¹ÕÅäh-ŸÄª½Õ©Õ «á¢Ÿ¿®¾Õh \ªÃp{Õx Í䮾Õ-¹×E‚ „äÕª½Â¹× X¾ÊÕ©Õ Íä®Ï-Ê{Õx JÂÃ-ª½Õf©ðx ‡Âˈ¢-Íê½Õ. Íç{x Åí©-T¢X¾Û, ÍŒŸ¿ÕÊÕ X¾ÊÕ-©ÊÕ «á¢Ÿ¿®¾Õh ÍçLx¢-X¾Û© ÂË¢Ÿ¿ •«Õ Íä®Ï ‚ „äÕª½Â¹× ¦Âêá©äÊ{Õx ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ¹ÊÕ-X¾Üª½Õ Âéի ©ãjE¢-’û-©ðÊÖ 12.45 ÂË©ð-OÕ-{ª½Õx X¾ÊÕ©Õ •J-T-Ê{Õx ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. „î¾h-„Ã-EÂË «ÕŸµ¿u©ð Âí¢ÅŒ-¦µÇ-’ÃEo «CL „ä¬Çª½Õ.


ª½Ÿ¿ÕlÂ¹× “X¾A-¤Ä-C¢Íâ: '¹ÊÕ-X¾Üª½Õ Âéի ¤Äuê° X¾ÊÕ©Õ ƒ¢ÅŒÂ¹× «á¢Ÿä ª½Ÿ¿l-§ŒÖuªá. NÕT-LÊ «âœ¿Õ ¤ÄuêÂ-°©Õ ª½Ÿ¿ÕlÂ¹× “X¾A-¤Ä-C¢Íâ. >©Çx «Õ¢“A ‚Ê¢ ªÃ«Õ-¯Ã-ªÃ-§ŒÕ-º-骜Ëf ®Ï¤¶Äª½Õq „äÕª½Â¹×.. ª½Ÿ¿Õl Í䧌Ö-©E “X¾A-¤Ä-C¢ÍÃ¢Ñ ÆE ®¾¢¦¢-CµÅŒ FšË ¤Äª½Õ-Ÿ¿© ¬ÇÈ ¨¨ ÅçL-¤Äª½Õ.


http://eenadu.net/PranthiyamInner.aspx?qry=htm/local1

ప్రజారోగ్యంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలి - దత్తాత్రేయ

“X¾èǪu¢åXj Æ"©X¾Â¹~ ¦µäšÌ Eª½y£ÏÇ¢ÍÃL
Ÿ¿ÅÃh“Å䧌Õ
 
å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ, ÊÖu®ý-{Õœä: ®Ô-‡¢ Â˪½-ºý-¹×-«Ö-ªý-éª-œËf “X¾èÇ-ªî-’Ãu-Eo X¾ÜJh’à Eª½x-¹~u¢ Íä¬Ç-ª½E ¦µÇ•¤Ä N«ÕJz¢*¢C. «Õ©ä-J§ŒÖ, œç¢U ÅŒCÅŒª½ N†¾•y-ªÃ© ¦ÇJÊ-X¾œË ²Ä«Ö-Êu, «ÕŸµ¿u-ÅŒ-ª½-’¹A “X¾•-©Õ, TJ•ÊÕ-©Õ Æ©Çx-œË-¤ò-ÅŒÕ-¯Ão.. ªÃ†¾Z “X¾¦µ¼Õ-ÅŒy¢ X¾{d-Ê-{Õx’à «u«£¾Ç-J-²òh¢Ÿ¿E ¦µÇ•¤Ä ®ÔE§ŒÕªý ¯äÅŒ ¦¢œÄ-ª½Õ Ÿ¿ÅÃh“Åä§ŒÕ «Õ¢œË-X¾-œÄf-ª½Õ. ¬ÁE„Ã-ª½-NÕ-¹ˆœ¿ ‚§ŒÕÊ N©ä-¹-ª½Õ-©Åî «ÖšÇx-œÄ-ª½Õ. ªÃ†¾Z¢©ð “X¾èÇ-ªî-’¹u X¾J®Ïn-ÅŒÕ-©-åXj ÍŒJa¢Í䢟¿Õ-Â¹× ÅŒÂ¹~-º-„äÕ Æ"©X¾Â¹~ ®¾«Ö„ä-¬Ç-Eo \ªÃp-{Õ-Íä-§ŒÖ-©E œË«Ö¢œþ Íä¬Ç-ª½Õ. -ÍŒ¢“Ÿ¿-¦Ç-¦Õ, ê®Ԃªý-©Õ ªÃ•ÂÌ-§ŒÖ© ²ÄnªáE C’¹èÇ-ª½Õ-®¾Õh-¯Ão-ª½Õ. -ÅçŸä¤Ä ÆCµ¯äÅŒ ÍŒ¢“Ÿ¿-¦Ç-¦Õ, ÅçªÃ®¾ ÆŸµ¿u-¹~×-œ¿Õ ê®Ԃªý-©Õ X¾ª½-®¾pª½¢ ‚ªîX¾-º-©Õ Í䮾Õ-¹ע{Ö ªÃ•ÂÌ-§ŒÖ© ²ÄnªáE C’¹èÇ-ª½Õ-®¾Õh-¯Ão-ª½E.. ¤ÄKd© ’õª½-„Ã-Fo «Õ¢{-’¹-©Õ-X¾Û-ÅŒÕ-¯Ão-ª½E Ÿ¿ÅÃh“Åä§ŒÕ N«ÕJz¢ÍÃ-ª½Õ. -«Õªî-„çjX¾Û, ®¾Õ³Ät®¾y-ªÃèü «áÈu ÆAC±’à ʫ¢¦-ª½Õ 5Ê Ê©ï_¢œ¿©ð ÅŒ©åX-šËdÊ 'Åç©¢’ú ¤òª½ÕÑ ®¾¦µ¼-ÊÕ N•§ŒÕ-«¢ÅŒ¢ Í䧌Ö-©E ÂÕ-ÅŒÖ «á“C¢*Ê ’-X¾“A-¹-ÊÕ ¦¢œÄ-ª½Õ Ÿ¿ÅÃh“Å䧌Õ, Ê©Õx ƒ¢“Ÿ¿-æ®-¯Ã-éª-œËf, ¦Ÿ¿l¢ ¦Ç©ü-éª-œËf, *¢Åà ²Ä¢¦-«â-Jh ÅŒCÅŒ-ª½Õ-©Õ ¬ÁE„Ã-ª½-NÕ-¹ˆœ¿ ¤ÄKd ªÃ†¾Z ÂêÃu-©-§ŒÕ¢©ð ‚N†¾ˆ-J¢ÍÃ-ª½Õ.
  
http://eenadu.net/News/Statenewsinner.aspx?qry=state9

ఉద్యమం కోసం హజారే బీజేపీ మద్దతు కోరలేదు: రాజ్‌నాథ్

కుషినగర్ (ఉత్తరప్రదేశ్): అవినీతిపై ఉద్యమం కోసం అన్నా హజారే తమ పార్టీ మద్దతు కోరలేదని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, జాతీయ ప్రయోజనం కోసం జరిపే ఏ పోరాటంలోనైనా వారితో ఉంటామని తెలిపారు. ‘హజారే మా పార్టీ సహకారం ఏనాడూ కోరలేదు. ఆయన పోరాటానికి నైతిక మద్దతు మాత్రమే ఉంటుంది. అది క్రియాశీలకం కాదు. దేశ ప్రయోజనం కోసం వ్యక్తులు కానీ లేదా సంస్థలు కానీ ఉద్యమం చేపడితే సహకారం అందించడానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని అన్నారు. దేశ ప్రయోజనం కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. హజారే చేపట్టిన ఉద్యమం వెనుక బీజేపీ, ఆరెస్సెస్‌ల హస్తముందని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=257475&Categoryid=1&subCatId=32

భాగస్వాములే బలిపశువులు - అద్వానీ


కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాలనే బలిపశువులుగా చేస్తోందని, సొంత మంత్రులపై మాత్రం దర్యాప్తు జరిపించడం లేదని అద్వానీ ఆరోపించారు.
తిరువనంతపురం: అవినీతి కేసుల్లో కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాలనే బలిపశువులుగా చేస్తోందని, కుంభకోణాల్లో సొంత మంత్రులపై మాత్రం దర్యాప్తు జరిపించడం లేదని బీజేపీ నేత అద్వానీ ఆరోపించారు. జన చేతన యాత్రలో భాగంగా శనివారం కేరళలోని కొల్లాం జిల్లా కొట్టరక్కర సభలో ఆయన ప్రసంగించారు. అవినీతికి పాల్పడుతూ, అవినీతిని వెనకేసుకొస్తూ యూపీఏ ప్రభుత్వం భారత పరువు ప్రతిష్టలను మంటగలిపిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోంమంత్రి చిదంబరంల మధ్య విభేదాలు బయటపడటం మినహా సమాచార హక్కు చట్టాన్ని మార్చాల్సిన కారణమేదీ తనకు కనిపించడం లేదన్నారు.

ఇదిలాఉండగా, తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ సంపద పరిరక్షణలో సంప్రదాయాన్ని పాటించాలని అద్వానీ చెప్పారు. ట్రావెన్‌కోర్ రాచకుటుంబం అపార సంపదను శతాబ్దాలుగా కాపాడుతుండటం గొప్ప విషయమన్నారు. ఇదిలా ఉండగా, వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అద్వానీ తెలిపారు. మరోవైపు, అద్వానీ యాత్ర మార్గంలో పోలీసులు పైపుబాంబును కనుగొన్న సంఘటనపై త్వరితగతిన దర్యాప్తు సాగించి, బాధ్యులను చట్టం ముందుకు తేవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలు జారీ చేశారు. పైపుబాంబు కుట్రను భగ్నం చేసిన పోలీసులను అద్వానీ ప్రశంసించారు.

నేడు బెంగళూరులో అద్వానీ యాత్ర

బెంగళూరు, న్యూస్‌లైన్: విపక్షాల నిరసనల నడుమ అద్వానీ యాత్ర ఆదివారం బెంగళూరులో ప్రవేశించనుం ది. సాయంత్రం ఐదు గంటలకు నేషనల్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పా ల్గొంటారు.
 
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=257483&Categoryid=1&subCatId=32

Sunday, October 30, 2011

దేశ ప్రతిష్ఠను మంటగలిపిన యుపిఏ - కేరళ జన చేతన యాత్రలో అద్వానీ ధ్వజం



కొట్టార్కర (కేరళ), అక్టోబర్ 29: అవినీతికి పాల్పడ్డం, అవినీతిపరులను కాపాడ్డం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం ఈ దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య ప్రతిష్ఠను అపవిత్రం చేసిందని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ దుయ్యబట్టారు.

అవినీతిని ఖండించడమే కాకుండా విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకుని వచ్చేలా ప్రభుత్వం ఒత్తిడి తేవడం తన యాత్ర ముఖ్య ఉద్దేశమని జన చేతన యాత్రలో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అద్వానీ అన్నారు. పార్లమెంటులో ఓటుకు నోటు కుంభకోణాన్ని తమ సహచరులు బైటపెట్టిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన వారిని అభినందించి, రక్షణ కల్పించడానికి బదులు ప్రభుత్వం వారిని జైల్లో పెట్టిందని ఆయన అంటూ, ఇది జరిగిన తర్వాతే తాను ఈ యాత్రను చేపట్టాలనుకున్నానని చెప్పారు. పార్లమెంటులో మెజారిటీని సంపాదించడం కోసం ఎంపిలకు లంచాలు ఇవ్వడం ద్వారా యుపిఏ ఈ దేశ ప్రతిష్ఠను, ప్రజాస్వామ్య ప్రతిష్ఠను మంటగలిపిందని అద్వానీ దుయ్యబట్టారు.

గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తమ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిందని అంటూ, తాము చేపట్టిన ఉద్యమం కారణంగా ప్రభుత్వం 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తుకు అంగీకరించిందని చెప్పారు. మిత్రపక్షాలను బలిపశువులుగా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ కుంభకోణానికి బాధ్యులయిన తమ పార్టీ వారిని మాత్రం వదిలిపెడుతోంది. కాంగ్రెస్ మిత్రపక్షాలపై తమకేమీ సానుభూతి లేదని, అవినీతికి పాల్పడిన ప్రతిఒక్కరినీ శిక్షించి తీరాల్సిందేనని అద్వానీ అంటూ, ‘కుంభకోణానికి మీరుకూడా బాధ్యులైనప్పుడు మిత్రపక్షాల వారిని మాత్రమే ఎందుకు బలిపశువులను చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. నల్లధనం గురించి మాట్లాడుతూ, స్విస్‌బ్యాంకుల్లో దాచుకున్న మొత్తం 25 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని భారత్‌కు తీసుకు వస్తే దేశంలోని మొత్తం ఆరులక్షల గ్రామాలను అభివృద్ధి చేయవచ్చన్నారు. 200 ఏళ్ల పాలనలో బ్రిటీష్ వాళ్లు లక్ష కోట్ల రూపాయలను దోచుకుంటే దేశంలోని అవినీతి శక్తులు అరవై ఏళ్లలోనే 25 లక్షల కోట్లు ఇక్కడినుంచి వేరే దేశాలకు తరలించాయని దుయ్యబట్టారు.

ప్రధానిపై విమర్శలు

అంతకు ముందు తిరువనంతపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అద్వానీ ఒక ఆర్థిక నిపుణుడు ప్రధానిగా ఉన్నప్పటికీ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి పోతూ ఉందంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ధ్వజమెత్తారు. అంతేకాకుండా అవినీతి విషయానికి వచ్చేసరికి ప్రధాని సంకీర్ణ ధర్మం అని అంటూ తప్పించుకోజూస్తున్నారని అద్వానీ అంటూ, సంకీర్ణ ధర్మం అనేది ఒక విదానం మాత్రమేనని, నిజాయితీకి సంబంధించిన విషయాలకు అది ఏమాత్రం అడ్డు కాదని అన్నారు.

కాగా, కేంద్రంలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అద్వానీ అంటూ సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవన్నారు. 2014లో కానీ అంతకు ముందు కానీ ఎన్నికలు జరిగినప్పటికీ ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేసారు. కాగా, భవిష్యత్తులో భాగస్వాములను ఎంచుకోవడంలో తమ పార్టీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని, ఈ విషయంలో ఏవయినా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని అద్వానీ తెలియజేసారు.

నేడు కర్నాటకలోకి ప్రవేశం

కాగా, అద్వానీ జన చేతన యాత్ర ఆదివారం కేరళనుంచి దక్షిణాదిలో బిజెపి అధికారంలో ఉన్న ఏకైక రాష్టమ్రైన కర్నాటకలోకి అడుగుపెట్టనుంది. అద్వానీ యాత్రకు ఘనంగా స్వాగతం పలకడానికి రాష్ట్ర బిజెపి నేతలు  సన్నాహాలు చేసుకుంటున్నారు.
http://www.andhrabhoomi.net/national/mantagalipina-upa-007

‘Good governance and Corruption can’t co-exist : Advani at Bangaluru


Source: Vishwa Samvad Kendra (VSK)     

Advani in Bangaluru, October 30 2011 -  Jan Chetana Yatra (PTI Photo)

Bangaluru; October 30: “Good governance and Corruption can’t co-exist. This statement I am not only saying for Congress but also for my own party, BJP”, said senior BJP leader LK Advani in his Jan Chetna Yatra rally at Bangaluru.

Creating awareness against corruption, Jan Chetna Yatra led by LK Advani reached Bangaluru today. In a massive public rally organised at National High School grounds, Basavanagudi LK Advani criticised the Central govt and accused it of being most corrupt since independence.

“I have seen all the governments since the time of Nehru. Sadly the present Central Govt. led by Dr.Manmohan Sing is the most corrupt one. The Cash-for-Vote scam is a black mark on democracy. Instead of protecting the whistle blowers, the govt. has sent them to Tihar Jail, which shows their arrogance too. During The Vote of Confidence, several congressmen were openly saying that we will do anything for the sake of survival of the Congress led govt. But the manner by which democracy has been ruined by Congress was painful” said Advani.

PTI report adds, that Advani said he had respect for Manmohan Singh as a good and efficient administrator before he became Prime Minister but today he feels sad that he is leading "such a corrupt government".

He was highly critical of the Prime Minister in securing the majority in the vote of confidence in 2006 after the Left withdrew support on the issue of Indo-UD nuclear agreement.

"2G scam is a big scam. But cash-for-vote scam is the biggest...In independent India, there is no bigger scandal than this," the former deputy prime minister said.

Advani pegged the "dirty (black) money" stashed away in Swiss banks at Rs 25 lakh crore and asked the government to bring it back.
Veteran leader of the BJP and former Deputy Prime Minister, Shri. L.K.Advani has embarked on a nationwide “Jan Chetna Yatra”, started on 11th October (Tuesday) 2011. The purpose of the Yatra is to mobilise public opinion against prevailing corruption and put the agenda of good governance and clean politics before the people.
The Yatra will also address wider issues of reforming the entire system. An important role of the Yatra will be to initiate a debate in the society on reforms in four significant sectors:

•             Administrative reforms;

•             Electoral reforms;

•             Judicial reforms; and

•             Political reforms

The Karnataka leg of the Yatra which commenced on 30th October, will conclude on 1st November by entering Goa State.

The schedule of the Yatra in Karnataka is as follows :
  • Bangaluru National College Grounds, 30th October at 5 pm. (Over by now)
  • Mangaluru Kendra Maidan, Hampanakatte on Monday, 31st October at 11 am.
  • Udupi near Rajangana on Monday, 31st October at 2 pm.
  • Kumta Maniki Grounds on Tuesday, 1st November at 10 am.

Saturday, October 29, 2011

అద్వానీకి తప్పిన ముప్పు - జనచేతన యాత్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది.

యాత్ర మార్గంలో పైప్ బాంబు లభ్యం
నిర్వీర్యం చేసిన పోలీసులు
మదురై మీనాక్షిని దర్శించుకున్న అద్వానీ

చెన్నై, న్యూస్‌లైన్: జనచేతన యాత్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన యాత్ర సాగే మార్గంలో శక్తిమంతమైన పైప్ బాంబును పోలీసులు కనుగొని నిర్వీర్యం చేశారు. అద్వానీ యాత్రలో భాగంగా గురువారం మదురైకి వచ్చారు. అక్కడి నుంచి తిరుమంగళం రోడ్డులో కేరళకు వెళ్లాల్సి ఉంది. ఈ మార్గంలోనే ఆలంపట్టి గ్రామం ఉంది. అక్కడికి సమీపంలోని ఓ బ్రిడ్జి కింద డిటోనేటర్లు, వైర్లు ఉన్నట్టు గుర్తించిన కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాంబును పేల్చేందుకు అమర్చిన బ్యాటరీలను తొలగించారు. అనంతరం పేలుడు పదార్థాల నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని బాంబును నిర్వీర్యం చేసింది. ఐదు డిటోనేటర్లను కలిపి ప్యాక్ చేసి...బ్యాటరీలకు అనుసంధానం చేశారని పోలీసులు తెలిపారు. బాంబు చాలా శక్తిమంతమైనదని, పేలినట్లయితే బ్రిడ్జి మొత్తం కూలిపోయి ఉండేద న్నారు.

ఈ చర్య వెనుక నక్సలైట్ల హస్తముందని భావిస్తున్నట్టు చెప్పారు. అద్వానీ యాత్ర వాహనాలు బ్రిడ్జిపైకి వచ్చే సమయానికి బాంబును పేల్చాలని వారు ప్రయత్నించినట్టు తెలిపారు. ఈ వ ్యవహారానికి సంబంధించి నెహ్రూ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. అద్వానీపై బాంబు దాడికి యత్నించడం తమిళనాడులో ఇది రెండోసారి. 1998 ఫిబ్రవరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆ రాష్ట్రానికి వచ్చినపుడు కోయంబత్తూరులో ముస్లిం తీవ్రవాదులు బాంబులను అమర్చారు. ఇదిలా ఉండగా, యాత్ర బయల్దేరేముందు అద్వానీ మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మీనాక్షి, సుందరేశ్వరర్ స్వామివారిని దర్శించుకున్న అద్వానీ ప్రార్థనలు జరిపారు. అర్చకులు ఆలయంలోని ప్రాకారాల విశిష్టతను ఆయనకు తెలియజేశారు. మరోవైపు, అద్వానీ యాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ ఢిల్లీలో స్పష్టం చేశారు. కేంద్ర ం, రాష్ట్రాల్లోని భద్రత సంస్థలపై తమకు పూర్తి విశ్వాసముందన్నారు.

అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నేతలపైనా దర్యాప్తు జరపాలి: అద్వానీ
 
‘పలు కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సొంత పార్టీ మంత్రులను దర్యాప్తు నుంచి జాగ్రత్తగా తప్పిస్తోంది’ అంటూ బీజేపీ అగ్రనేత అద్వానీ ధ్వజమెత్తారు. స్కాముల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రమేయంపైనా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. జన చేతన యాత్రలో భాగంగా శుక్రవారం తమిళనాడులోని మదురైలో అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ‘స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత రెండేళ్లలో చాలా కుంభకోణాలు బయటపడ్డాయి. చాలా మంది మంత్రులు పదవులు పోగొట్టుకుని, జైలు పాలయ్యారు. అయితే, అలా ఊచలులెక్కిస్తున్న వారంతా యూపీఏ మిత్రపక్షమైన డీఎంకే నాయకులే. కాంగ్రెస్ మంత్రులు మాత్రం తప్పించుకున్నారు.

తమ కళ్లెదుటే జరుగుతున్న అవినీతిని అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా అవినీతిపరులుగానే భావించి శిక్షించాలి. కానీ ఇందుకు ఆ పార్టీ సుతరామూ అంగీకరించడం లేదు’ అని దుయ్యబట్టారు. మరోవైపు, ఓటుకు నోటు కుంభకోణాన్ని బయటపెట్టిన తమ పార్టీ నేతలను అన్యాయంగా జైల్లో పెట్టారంటూ అద్వానీ మండిపడ్డారు. తన మాజీ సహచరుడు సుధీంద్ర కులకర్ణిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణల గురించి ప్రశ్నించగా.. తమ పార్టీలో అవినీతిపరులను ఉపేక్షించేది లేదని, యడ్యూరప్పపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తమిళ జాలర్లపై శ్రీలంక నేవీ దాడుల్ని జాతీయ సమస్యగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

అణు విధానాన్ని పునఃసమీక్షించాలి: దేశ అణు విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అద్వానీ డిమాండ్ చేశారు. వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం ప్రజాభద్రతను పణంగా పెట్టరాదన్నారు. అణు ప్లాంట్లను ముఖ్యంగా సముద్ర తీరాల్లో ఉన్న వాటిపై పునఃసమీక్ష జరపాలని చెప్పారు.

కోర్టు నిర్ణయాల్లో జోక్యం తగదు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు, పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్ష పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న డిమాండ్లపై అద్వానీ స్పందించారు. రాజకీయ పరమైన కారణాలతో కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదన్నారు. క్రూరమైన నేరం కిందకు రాని, ఇతరులు రెచ్చగొట్టడం వల్లే నేరానికి పాల్పడ్డ కేసులను మాత్రమే క్షమాభిక్ష కోసం పరిశీలించాలని అభిప్రాయపడ్డారు.
 
http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=256753&Categoryid=1&subCatId=32

అద్వానీకి తప్పిన ముప్పు - రథయాత్ర దారిలో బాంబులు.. మదురైలో కలకలం

మదురై, అక్టోబర్ 28: బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్రకు శుక్రవారం తృటిలో ముప్పుతప్పింది. తమిళనాడులోని మదురై సమీపాన వంతెన కింద అమర్చిన పైపు బాంబును స్థానికుడు అందించిన సమాచారంతో పోలీసులు నిర్వీర్యం చేయడంతో, అద్వానీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మదురైకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని తిరుమంగళం సమీపాన అలంపట్టి వద్ద సంఘటన చోటుచేసుకుంది. అవినీతికి వ్యతిరేకంగా ప్రస్తుతం జన చేతన యాత్ర నిర్వహిస్తున్న అద్వానీ, మధురైనుంచి బయలుదేరి విరుధునగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూర్ చేరుకునేందుకు వంతెన మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆయన చివరి నిమిషంలో తన ప్రయాణ మార్గాన్ని మార్చుకుని మరోమార్గం గుండా శ్రీవిల్లిపుత్తూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన కేరళ రాష్ట్ర సరిహద్దు సమీపాన ఉన్న షెన్‌కొట్టా ప్రాంతానికి చేరాల్సిన తరుణంలో పోలీసులు ఈ బాంబును నిర్వీర్యం చేశారు. అలంపట్టి వద్ద వంతెన కింద ఆరు అడుగుల పొడవుగల పివిసి పైపులో పేలుడు పదార్థాలను కూర్చి దీన్ని వైరుద్వారా సుమారు అర కిలోమీటరు దూరంలోని నిర్జన ప్రదేశంలో బ్యాటరీకి అనుసంధానం చేశారు. శుక్రవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన స్థానికుడు దీన్ని గమనించి విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో తమను అప్రమత్తం చేశారని, బాంబును గుర్తించి నిర్వీర్యం చేయగలిగామని పోలీసులు వెల్లడించారు.

యుపి అసెంబ్లీకి ముందస్తు పొత్తులు లేవు - గడ్కారీ

నాగపూర్, అక్టోబర్ 28: ఉత్తరప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీకి ముందస్తుగా ఎటువంటి పొత్తులు లేవని, తమ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ శుక్రవారం అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు’ అని ఆయన విలేఖరులకు చెప్పారు. 403 సభ్యులు గల అసెంబ్లీలో ఇప్పుడున్న 48 స్థానాలతో పాటు మొత్తం 200 పైగా సీట్లను బిజెపి గెలుస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాగపూర్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నానని ఆయన వెల్లడించారు. తాను పోటీ చేసే విషయంపై తుది నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డు సమావేశం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రశ్నించగా ఆయన ‘నాగపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని ఆసక్తిగా ఉంది’ అని అన్నారు. 1985లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పశ్చిమ నాగపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా భండార, వార్దా లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, ఓటర్లు తనను పోటీ చేయాల్సిందిగా కోరుతున్నారని ఆయన తెలిపారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావిస్తూ, జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి ఎ.రాజాకు ఎంత బాధ్యత ఉందో, మాజీ ఆర్థిక మంత్ర పి.చిదంబరానికి అంతే బాధ్యత ఉందని గడ్కారీ అన్నారు.

http://www.andhrabhoomi.net/national/pre-poll-alliance-795

ఒమర్ డిమాండ్‌ను ఆమోదించొద్దు - ఎఎఫ్‌ఎస్‌పిఎని సడలిస్తే నిత్యం విధ్వంసమే : అరుణ్ జైట్లీ


న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) తమ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితంచేసి మిగిలిన ప్రాంతాలను మినహాయించవలసిందిగా జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేస్తున్న డిమాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించరాదని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ తేగేసి చెప్పారు. జమ్మూ-కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టాన్ని ఏ మాత్రం సడలించినా తీవ్రవాదులు, తీవ్రవాద సంస్థల విధ్వంసకాండ మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర భవితవ్యాన్ని పణంగా పెట్టటం అభిలషణీయం కాదని జైట్లీ అన్నారు.

గత రెండు దశాబ్దాల నుంచి అగ్నిగుండంలా మండుతున్న జమ్మూ-కాశ్మీర్ సీమాంతర ఉగ్రవాదానికి బలైపోతోంది. తీవ్రవాదుల కార్యకలాపాలను అదుపుచేయటానికి ప్రభుత్వం కాశ్మీర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి ఈ చట్టాన్ని అమలు చేస్తోంది. శాంతి భద్రతలను పరిరక్షించటంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమయ్యిందన్న నిర్ణయానికి వచ్చినందునే కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దించింది. సైన్యంతో పాటు రాష్ట్ర పోలీసులు, సరిహద్దు దళాలు, కేంద్ర రిజర్వ్ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషిచేస్తున్నాయి.

జమ్మూ-కాశ్మీర్‌లో పనిచేస్తున్న సైనిక దళాలకున్న అధికారాలు రాష్ట్ర పోలీసులకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తప్పు చేశాడన్న అభియోగానికి గురైన సైనికులపై చర్య తీసుకునే అధికారం రాష్ట్రానికి లేకపోవటం తప్పించి ఇతర విషయాల్లో రాష్ట్ర పోలీసులకు సైన్యానికి ఎటువంటి తేడా లేదని జైట్లీ చెప్పారు. సైనిక దళానికి చెందిన 2500 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఫిర్యాదులు అందటమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలియజేశారు. తీవ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచివేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రం మొత్తం కల్లోల ప్రాంతంగా ఉన్నప్పుడు చట్టం అమలులో మినహాయింపులు కోరటంలో ఔచిత్యం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఏమాత్రం సడలించినా ఇంత కాలంగాపడుతున్న శ్రమ ‘బూడిదలో పోసిన పన్నీరు’ అవుతుందని ఆయన హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాక క్షేత్ర స్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని జైట్లీ సూచించారు.

http://www.andhrabhoomi.net/national/special-powers-act-801

కాంగ్రెస్ నేతల పాత్రపైనా దర్యాప్తు జరపాలి - అవినీతి కుంభకోణాలపై అద్వానీ

మదురై, అక్టోబర్ 28: వివిధ కుంభకోణాలతో సంబంధం ఉన్న వారిలో కొంతమందిని మాత్రమే ప్రభుత్వం టార్గెట్‌గా చేసుకుంటోందని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ ఆరోపిస్తూ, అలా చేయడం ద్వారా ప్రభుత్వం దర్యాప్తులనుంచి తప్పించుకుంటూ తనను రక్షించుకుంటూ ఉందన్నారు. అవినీతి కుంభకోణాల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకుల పాత్రపైనా, కుంభకోణాల్లో వారి ప్రమేయంపైనా దర్యాప్తు జరిపించాలని ఆయన అన్నారు. ‘మిత్ర పక్షాలకు చెందిన చాలా మంది మంత్రులను శిక్షిస్తున్న అపభుత్వం తనను మాత్రం దర్యాప్తులనుంచి రక్షించుకుంటూ ఉంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులపైనా, ఈ కుంభకోణాల్లో వారి పాత్రపైనా దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్లు వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ డిమాండ్లను అంగీకరించడంలేదు’ అని అద్వానీ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన జన చేతన యాత్ర రెండో దశలో భాగంగా శుక్రవారం ఇక్కడికి వచ్చిన అద్వానీ విలేఖరులతో మాట్లాడారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గత రెండేళ్ల కాలంలో వరసగా కుంభకోణాలు వెలుగు చూసాయని, ఈ కుంభకోణాలతో సంబంధం ఉన్న కారణంగా చాలా మంది మత్రులను పదవులనుంచి తప్పించడమే కాకుండా తీహార్ జైల్లో పెట్టారని, ఇది తనకు చాలా ఆందోళన కలిగిస్తోందని అద్వానీ అన్నారు. ఓటుకు నోటు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ, ఇది భారతీయ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆయన అంటూ, డబ్బులు ఇచ్చిన వారిని శిక్షించడానికి బదులు, ఈ కుంభకోణం గురించి సమాచారం ఇచ్చిన వారిని శిక్షిస్తున్నారన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఆందోళన ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి ముందస్తువ్యూహమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, దిగ్విజయ్ లాంటి సీనియర్ నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం, ఆయన సొంతపార్టీయే ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్తూ ఉండడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కర్నాటకలో బిజెపి నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి విలేఖరులు ప్రశ్నించగా, తమ పార్టీలో అవినీతి విషయంలో ఎవరి పట్లా మెతగ్గా వ్యవహరించడం జరగదని అన్నారు. ‘లోకాయుక్త నివేదిక ఇచ్చిన తక్షణం యెడియూరప్పను పదవినుంచి తప్పుకోవాలని కోరామన్న విషయం అందరికీ తెలుసు. అవినీతి విషయంలో బిజెపిలో ఎవరి పట్లా మెతక వైఖరి లేదు’ అని అద్వానీ స్పష్టం చేసారు. కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, అప్రమత్తత అవసరమని, ప్రజల యోగక్షేమాలు అన్నిటికన్నా ముఖ్యమని అద్వానీ అన్నారు.

‘చాలాకాలంగా అణు విద్యుత్ ప్లాంట్లు కలిగి ఉన్న దేశాలతో సహా మొత్తం ప్రపంచ దేశాలు ఈ ప్లాంట్ల విషయంలో ముఖ్యంగా సముద్రానికి దగ్గర్లో ఉన్న ప్లాంట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నాయి. అలాంటప్పుడు మన దేశం మాత్రం అలాంటి ఆలోచన ఎందుకు చేయకూడదు?’ అని ఆయన ప్రశ్నించారు.

కోర్టు నిర్ణయాల్లో జోక్యం తగదు

రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై మాట్లాడుతూ రాజకీయ కారణాలతో కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ‘రాజీవ్ హంతకులు కానివ్వండి, పార్లమెంటుపై దాడి చేసిన వారే కానివ్వండి, కోర్టు నిర్ణయాల్లో రాజకీయ కారణాలపై జోక్యం చేసుకోవడం సరికాదు’ అని అద్వానీ అన్నారు. వ్యక్తుల విషయంలో క్షమాభిక్ష ప్రసాదించడం గురించి ఆలోచించవచ్చునేమో కానీ, రాజకీయ కారణాలతో జోక్యం చేసుకోవడం సరికాదని కూడా ఆయన అన్నారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేయాలన్న జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటనపై మాట్లాడుతూ, ఉగ్రవాదం విషయంలో వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి, అంతేకాని సమయానుకూలంగా అది మారుతూ ఉండరాదనేది మా ఉద్దేశం అని ఆయన అన్నారు.

http://www.andhrabhoomi.net/national/advani-demands-probe-793

BJP will stay away from Anna movement if not wanted: Gadkari


Source: PTI     

New Delhi, Oct 28 (PTI) Nitin Gadkari, who had extended BJP's unstinted support to the Anna movement, has said it will "stay away" if not wanted.

"We are not in the business of getting a photograph clicked wherever there is a crowd. If they want our support, we will support them. If they don't want, we'll stay away," he told Outlook magazine.

Asked if it hurt when Hazare says that he does not want support from the BJP or the Sangh, Gadkari said "did we go to Anna to ask for something? I reiterate that we will not go anywhere without being invited. We don't want credit for any movement."

He said BJP does not want to take any advantage from Anna or any other movement. "We will never go anywhere uninvited.

We will never do that. I am a very self-respecting worker.

Whether it is Anna's movement or Baba Ramdev's, we never go anywhere without being called."

http://en.newsbharati.com//Encyc/2011/10/28/BJP-will-stay-away-from-Anna-movement-if-not-wanted--Gadkari.aspx?NB=&lang=1&m1=&m2=&p1=&p2=&p3=&p4=&NewsMode=int

Friday, October 28, 2011

Advani escapes bomb attack in Madurai



MADURAI: Senior BJP leader L K Advani escaped an alleged attempt on his life in Madurai on Friday morning. A crude pipe bomb planted under a bridge in a village near Madurai in Tamil Nadu was detected after a tip off by a villager and defused.

Advani was scheduled to cross the bridge at Alampatti near Thirumangalam, about 25 kilometres from Madurai to reach Srivilliputhur in Virudhunagar district. The leader, who is on Jan Chetna Yatra changed his route and reached Sriviliputhur from where he is set to travel to Shencottah in Tamil Nadu - Kerala border. The bomb has been defused.

Police said the six feet long pipe hidden under a low level bridge across a stream in Alampatti was made of poly vinyl chloride (PVC).

It was stuffed with explosives and connected to a wire linked to battery kept about half-a-kilometer away near a palm tree in a deserted place, a senior police official said. M Selvaraj (49), a villager spotted the wire around 6 am when he went to the place to answer nature's call and informed the village elders, who in turn alerted the police.

Even as a bomb detection and disposal squad (BDDS) rushed to the spot, Advani was briefed about the development and his travel route to Srivilliputur was changed. Senior police officials and BDDS personnel rushed to the spot and removed the crude bomb. It was taken to the forest area in the proximity and diffused. "The pipe contained 7 kg of high explosive gelatin gel,'' said a police official.

The detection of the crude bomb on the route of Advani has come as a major intelligence failure. This is the third incident of crude bomb being found in Madurai this year alone and fourth incident in the last two years. Strangely, the police have not made any headway in cracking the cases and arresting the culprits in any of the incidents. The recent incident was on September 29 when a crude bomb was found planted inside a government bus. Even at that time the blast was averted as a state transport corporation employee spotted the explosive and informed the police. In May last a similar bomb exploded in a dust bin near the crowded Mattuthavani bus stand.


http://www.blogger.com/post-create.g?blogID=6543055960184920741

BJP to have no pre-poll alliance for UP assembly poll: Gadkari

NAGPUR: BJP will not have any pre-poll alliance in the upcoming assembly elections in Uttar Pradesh, its president Nitin Gadkari said on Friday and exuded confidence that his party will put up an impressive showing.

"We are not going to have any pre-poll alliance in UP this time," Gadkari told reporters here.

He said the party's tally in the 403-member House will cross the 200 mark from the current 48.

Gadkari, who has made known his intention to contest the next Lok Sabha election, said his preferred constituency will be Nagpur.

He, however, made it clear that the final decision on fielding him will be taken by the BJP parliamentary board.

"I am interested in Nagpur Lok Sabha seat," Gadkari said replying to questions about the seat of his choice. He had contested Maharashtra assembly elections from Nagpur (west) in 1985 but lost.

The BJP leader said party workers and voters from neighbouring Lok Sabha constituencies of Bhandara and Wardha, represented by NCP's Praful Patel and Congress' Datta Meghe, too wanted him to contest from there.

Referring to the 2G spectrum scam, Gadkari said Union home minister P Chidambaram, as former finance minister, was as much responsible for it as jailed former telecom minister A Raja.

http://timesofindia.indiatimes.com/india/BJP-to-have-no-pre-poll-alliance-for-UP-assembly-poll-Gadkari/articleshow/10519490.cms

Withdrawal of AFSPA in Jammu and Kashmir could help extremists: BJP

NEW DELHI: The BJP on Friday opposed withdrawal of Armed Forces Special Powers Act (AFSPA) in Jammu and Kashmir, saying such a step could help extremists who are "caught in crossfire" in Pakistan.

"The BJP is of the opinion that any dilution of the AFSPA or any attempt to nullify it would be a setback to the process initiated to restore normalcy in Jammu and Kashmir," BJP spokesperson Rajiv Pratap Rudy told reporters.

"We would appeal to the Union government not to buckle under pressures or politics of appeasement," he said.

Rudy praised the armed forces, the state police and the central paramilitary forces for playing "an exemplary role" in fighting terror in Jammu and Kashmir and other places.

"In 2001 we had witnessed more than 4000 killings including of civilians, security personnel and terrorists. In 2011, it has come down to 400. It is a remarkable achievement by the armed forces, the state police as well as the central paramilitary forces," he BJP spokesperson said.

"Any attempt (to withdraw AFSPA) would nullify the achievement made so far. This debate is uncalled for," Rudy said.

"We should also take a cue from the statement made by the US Secretary of State that there are snakes in the backyard of Pakistan," Rudy told reporters.

"Recently there was liquidation of Osama bin Laden in Pakistan. Pakistan and such elements in Pakistan are looking out for an opening as they are under crossfire today," Rudy said.

http://timesofindia.indiatimes.com/india/Withdrawal-of-AFSPA-in-Jammu-and-Kashmir-could-help-extremists-BJP/articleshow/10520913.cms

దేశ ప్రతిష్ఠ కోసమే ‘యాత్ర’ - విమర్శలు అర్థరహితం: అద్వానీ

న్యూఢిల్లీ,అక్టోబర్ 27: ఎన్నికల కోసమో, పార్టీ కోసమో, లేదా తన స్వార్థ ప్రయోజనాల కోసమో తాను యాత్ర చేపట్టలేదని, యుపిఏ ప్రభుత్వ వైఫల్యాల వల్ల దెబ్బతిన్న ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించి ఇరవై ఒకటవ శతాబ్దినాటికి దేశం బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందటానికి అవసరమైన ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని ప్రజల్లో నింపటమే తన జన చేతనాయాత్ర ప్రధాన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు ఎల్.కె. అద్వానీ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచటానికి చేపట్టిన జన చేతనా యాత్రకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఒక రోజు విరామం ఇచ్చి అద్వానీ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన గురువారం తిరిగి యాత్రకు వెళ్లేముందు తన బ్లాగ్‌లో ఇప్పటివరకూ ఎదురైన అనుభవాలతోపాటు భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించారు.

రామమందిరం నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్రకు తన రాజకీయ ప్రస్థానంలో మిగతా రథ యాత్రలకు ఇప్పుడు చేస్తున్న ఆరవ రథయాత్రకు ఎంతో తేడా ఉందని ఆయన చెప్పారు. రామమందిరం నిర్మాణం కోసం చేపట్టిన యాత్ర మతపరమైనది, భక్తిపరమైనది. రామునిపై ప్రజలకున్న భక్త్భివం యాత్ర విజయానికి దోహదపడింది. ఇప్పుడు జరుగుతున్న యాత్ర దేశభక్తికి సంబంధించింది. దైవభక్తికి ఎంత ప్రాధాన్యత ఉందో దేశభక్తికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అద్వానీ అభిప్రాయపడ్డారు. తన ఇమేజిని పెంచుకోవటానికి లేదా ఏదోరాజకీయ ప్రయోజనాల కోసమో యాత్రను చేయటం లేదని ఆయన కరాఖండిగా చెప్పారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు దశాబ్దాలలో దేశం వివిధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా మారబోతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే తీరులో జరిగిన సంఘటనలు ప్రజల మనోబలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను తప్పించటానికే తాను యాత్రను చేపట్టినట్లు అద్వానీ తెలియచేశారు. చివరకు పార్టీకి కూడా ఈ యాత్రతో సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

యుపిఏ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి పెరిగిపోయిన అవినీతి, క్రమం తప్పకుండా వెలుగుచూస్తున్న కుంభకోణాలు దేశ గౌరవ ప్రతిష్టలను మంట కలిపాయి. ఫలితంగా ప్రజలలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిందని అద్వానీ అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మంత్రులు, పార్లమెంట్ సభ్యులు జైలుకు వెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన వారిని రక్షించవలసిన ప్రభుత్వం శిక్షిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రజల్లో పెరిగిన అవగాహన, దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న అసహనం తన యాత్రవల్ల మరింత బలం పుంజుకోగలవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

http://www.andhrabhoomi.net/national/desha-pratistha-kosame-yathra-570

‘కూడంకుళం’పై కేంద్రంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదోనంటూ బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

కేంద్రానికి అద్వానీ ప్రశ్న

మదురై/న్యూఢిల్లీ: తమిళనాడులోని కూడంకుళంలో తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదోనంటూ బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కూడంకుళంలో ప్రజల భద్రతపైనే ప్రాథమికంగా ఆందోళన నెలకొన్నప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. గురువారం మదురైలో జన చేతన యాత్రను తిరిగి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జపాన్‌లో ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత చాలా దేశాలు తమ తీరప్రాంతాల్లోని అణుకేంద్రాలను భద్రతాపరంగా పునరుద్ధరించాయన్నారు. వాణిజ్యపరమైన అంశాలు అవసరమే కానీ, వాటికోసం ప్రజల భద్రతను విస్మరించరాదని అన్నారు. అదేవిధంగా గత 40-50 ఏళ్లుగా రూ. 25 లక్షల దోపిడీ జరిగిందని, ఆ డబ్బంతా విదేశాలకు తరలిందని ఆరోపించారు. అమెరికా, జర్మనీలాంటి దేశాలు నల్లధనాన్ని వెనక్కి తెప్పించుకునేందుకు కృషిచేస్తుండగా, భారత్ మాత్రం చర్యలు తీసుకోవటం లేదన్నారు. జాలర్లపై విదేశీ నావికాదళం దాడిని సహించరాదని, ఈ విషయంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా జన చేతన యాత్రలో భాగంగా అద్వానీ శుక్రవారం కేరళలోని కాల్లామ్ జిల్లాకు చేరుకోనున్నారు. తర్వాత ఆదివారం విమానంలో బెంగళూరుకు వెళ్లనున్నారు.

యాత్ర నా కోసం కాదు.. దేశం కోసమే

తన సొంతలాభం కోసం జనచేతన యూత్ర చేపట్టారన్న విమర్శలను అద్వానీ కొట్టిపారేశారు. ‘నన్ను మళ్లీ కొత్తగా చూపించుకోవాల్సిన అవసరం ఏముంది. ఈ యాత్ర అద్వానీ కోసం చేపట్టింది ఎంతమాత్రం కాదు. అలాగే ఇది బీజేపీ కోసమో లేదా వచ్చే ఎన్నికల కోసమో కాదు. ఇది పూర్తిగా భారత్ కోసమే’ అని అద్వానీ యాత్ర కు ముందు తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. మళ్లీ ప్రధాని పదవి రేసులో నిలిచేందుకే యాత్ర చేపట్టినట్లు అద్వానీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
 http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=256123&Categoryid=1&subCatId=32

యూపీఏ పాలనలో కానరాని సమఖ్య స్ఫూర్తి


 by chalasani
- కాంగ్రెసేతర రాష్ట్రాలపై వివక్ష
- పెండింగ్‌లో ఇతర రాష్ట్రాల బిల్లులు
- చట్టాల విషయంలో సంప్రదింపులు శూన్యం
- కేంద్ర పథకాల అమలుకు అందని సహాయం
- రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిని దిగజారుస్తున్న కేంద్రం
- నేరుగా జిల్లాలకే నిధులు!
- హాజరుకాని కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు
- అవినీతి ఆరోపణలపై విచారణ పట్లా వివక్ష
ndcదేశంలో అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశం శనివారం ఢిల్లీలో జరిగినప్పుడు రాజకీయ వ్యతిరేక ఆలోచనా ధోరణులను విడనాడాలని ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య మంత్రులకు ప్రధాన మంత్రి డా మన్మోహన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. సంకుచిత రాజకీయ అజెండాలకు, దీర్ఘ కాలిక జాతీయ ప్రయోజ నాలకు మధ్య సమతుల్యం పాటిం చాలని కోరారు. కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల యూపీఏ ప్రభుత్వం వివక్ష ధోరణులను అవలం బిస్తున్నదంటూ గుజరాత్‌, తమిళ నాడు, పంజాబ్‌ తదితర ముఖ్య మంత్రులు విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాన మంత్రి ఇటువంటి వ్యాఖ్య చేశారు.

సంకీర్ణ రాజకీయాలు గత రెండు దశాబ్దాలుగా దేశంలో రాజ్య మేలుతున్న తరుణంలో రాష్ట్రాల అభిప్రాయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉన్నది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నంత కాలం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉండేవి. అయితే యూపీఏ ప్రభుత్వ పాలనా వ్యవహారం మన రాజ్యాంగం లో పొందుపరచిన సమాఖ్య వ్యవస్థ భావనకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణులు అవలంబిస్తున్నది. సోనియా గాంధీ అధ్యక్షతన గల జాతీయ సలహా మండలి ప్రేరణతో తీసుకొస్తున్న పలు చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కనీసం సంప్రదింపులు జరపకుండా రాష్ట్రాలపై అధిక భారం మోపుతున్నది.

రాష్ట్రాల సమస్యల పట్ల ప్రధాన మంత్రి అంతగా ఆసక్తి చూపడం లేదు. యూపీఏ ప్రభుత్వ మనుగడకు అవసరమైన పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ- ఇతర రాష్ట్రాల అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. పలు రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన అనేక బిల్లులను గవర్నర్‌, రాష్టప్రతుల ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నది. ప్రస్తుతం కనీసం పన్నెండు బిల్లులు ఆ విధంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా ముఖ్య మంత్రులు ఎన్ని సార్లు విన్నవించుకున్నా, కనీసం ప్రధాన మంత్రి జోక్యం చేసుకొని, ఆయా బిల్లుల స్థాయి గురించి సంబంధిత రాష్ట్రాలకు సమాచారం పంపించడం, అభ్యంతరాలు ఉండే తెలపడం వంటివి జరగడం లేదు.

అసాధారణ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీలు కోరినా కేంద్రం నుండి స్పందన ఉండటం లేదు. బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, ఒడిస్సా వంటి రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. ప్రధాన మంత్రి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పర్యటించడానికి బొత్తిగా ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్‌ అధికారం లో ఉన్న రాష్ట్రాలలో సైతం అయన చాలా అరుదుగానే పర్యటిస్తున్నారు. అది వేరే విషయం!
రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా హక్కు, ఆహార భద్రత వంటి బిల్లుల విషయంలో రాష్ట్రాల ఇబ్బందులను అస్సలు పట్టించు కోవడం లేదు.

కనీసం రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ బిల్లుల పర్యవసానాల గురించి చర్చలు జరపడానికి సైతం ఆసక్తి చూపడం లేదు. ఈ రెండు బిల్లుల్నీ అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన ఆర్ధిక భారం కానున్నాయి. ఆ భారం ఏ విధంగా భరించాలనే విషయంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శిగా, సలహాదారుడిగా, సహాయకారిగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ చేయడం లేదు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా రాష్ట్రాల అధికారాలను అపహరించడమే అవుతున్నది. కొన్ని పథకాల ద్వారా నేరుగా జిల్లాలకే కేంద్రం నిధులు ఇవ్వడానికి సంకల్పిస్తున్నది. అటువంటి విధానం వల్లన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించ వలసి వస్తుంది. దాంతో రాజ్యాంగంలోని సమాఖ్య భావనకు విఘాతం కలిగించినట్లే కాగలదు. రాష్ట్ర ప్రభుత్వాలను పెద్ద పురపాలక సంఘాల స్థాయికి కేంద్రం దిగజార్చుతున్నదని జాతీయ అభివృద్ధి మండలి సమావేశానికి తాను పంపిన ప్రసంగ పాఠంలో తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత పేర్కొనడం గమనార్హం.

అలాగే మావోయిస్టుల సమస్యను ఎదుర్కొనడానికి సహకారం అందించడంలో కాంగ్రెస్‌ పాలనలో ఉన్న్న రాష్ట్రాల పట్ల ఒక విధానం, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పట్ల మరో విధానం అవలంభిస్తున్నారు. 12 వ పంచ వర్ష ప్రణాళిక రూపకల్పనలో ప్రాధాన్యత కల్పించ వలసిన అంశాలపై నిర్ణయించడానికి జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలలో- ఆయా ప్రాధాన్యతల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు స్పష్టంగా కనిపించాయి. అటువంటి వైరుధ్యాలను సామరస్యంగా పరిష్కరిస్తామని, రాష్ట్రాల అవసరాల పట్ల సానుకూలంగా స్పందిస్తానని హామీ ఇవ్వడంలో ప్రధాన మంత్రి విఫలమయ్యారు. అయన ఒక ప్రభుత్వ అధికారిగా తన ధోరణిలో తాను పోతున్నారు గానీ, రాష్ట్ర ప్రభుత్వాల సమంజసమైన సమస్యల పట్ల సానుకూల వైఖరి అవలంభించడానికి సిద్ధంగా లేదనేది స్పష్టం అయింది.

అందుకనే ప్రతిపక్షాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం పట్ల ఆసక్తి చూపలేదు. గతంలో తరచు ఢిల్లీ పర్యటనలు జరిపే ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య మంత్రులు ఇప్పుడు చాలా అరుదుగా వెడుతున్నారు. కేంద్రం తమను అసలు పట్టించు కోవడం లేదనే అసంతృప్తి వారిలో వ్యక్తం కావడమే అందుకు ప్రధాన కారణం. దేశాధి నేతగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకు పోవాలనే ప్రయత్నం, కీలకమైన సమస్యలపట్ల ఏకాభిప్రాయం సాధించాలనే కృషి ప్రధానమంత్రి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అభివృద్ధిని అడ్డుకొనే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. కేంద్రంలో ఒక మంత్రి ఆయా రాష్ట్రాల పథకాల పట్ల సానుకూలంగా స్పందిస్తారు. మరో ఇద్దరు మంత్రులు విరుద్ధ వైఖరులు అవలంబిస్తారు. హైడల్‌ పవర్‌ పథకం కోసం రాష్ట్రాలు అనుమతి కోరితే విద్యుత్‌ శాఖ మంత్రి ఇస్తారు. కానీ పర్యవరణ శాఖ మంత్రి ఇవ్వరు. అలాగే థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం అనుమతి కోరితే విద్యుత్‌ మంత్రి ఇస్తారు, కాని గనుల శాఖ మంత్రి బొగ్గు నిల్వలను కేటాయించకుండా కాలయాపన చేస్తారు. అటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి అన్ని శాఖల మంత్రులను సమావేశ పరచి, వాటిని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయరు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న కొందరు నేతలపై పై సీబీఐ దాడులకు, వారిని అరెస్టు చేయించడానికి కేంద్రం అమిత ఆసక్తి చూపుతున్నది. ఢిల్లీ తదితర కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ిసీబీఐ పట్టించు కోదు. ఎ. రాజా, కనిమోళి వంటి వారిని సైతం సుప్రీం కోర్డు ఆదేశిస్తేనే అరెస్ట్‌ చేశారు. వారిని కాపాడడానికి ప్రధాన మంత్రి కార్యాలయం రెండు సంవత్సరాల పాటు తంటాలు పడింది. హోమ్‌ మంత్రి పి చిదంబరంతో సహా కొందరు కేంద్ర మంత్రులపై అనేక తీవ్ర అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా వచ్చినా ిసీబీఐ అస్సలు పట్టించుకోదు. సంకీర్ణ రాజకీయాల యుగంలో సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే దేశ సమైక్యతకే ప్రమాదం కాగలదు. ఇది దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తల ఎత్తడానికి దారితీయ గలదని కేంద్ర పాలకులు గ్రహించాలి.

Tuesday, October 25, 2011

నిర్లక్ష్యం నీడన గాలిగోపురం

గుంటూరు, అక్టోబర్ 24: మొన్న శ్రీకాళహస్తి, నిన్న బాపట్ల, మరి రేపు ఏ దేవుడి వంతు..? ఒక్కొక్కటిగా కూలుతున్న గాలిగోపురాలను పరిశీలిస్తే సాధారణ భక్తుడి మనసులో గుబులు రేపుతున్న ప్రశ్న ఇది. తాజాగా బాపట్ల క్షీరభావనారాయణ స్వామి ఆలయ గాలిగోపురం నిట్టనిలువునా కూలిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోనే మరో చారిత్రక ఆలయ గాలిగోపురం కూలేస్థితికి చేరువైంది. మంగళగిరిలోని పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గాలి(రాజ)గోపురం రేపో, మాపో కూలతానన్నట్లు ప్రమాదపుటంచున నిలిచి వుంది. గాలిగోపురానికి పొంచివున్న ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడిచినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. గత ఏడాది శ్రీకాళహస్తిలో గాలిగోపురం కూలిపోయిన వెంటనే మంగళగిరి గాలిగోపురం దుస్థితిపై మీడియా, భక్తులు, దేవాలయాల పరిరక్షణ కమిటీలు గగ్గోలుపెట్టాయి. దీంతో అప్పటి ప్రభుత్వం మే నెల 31న నిపుణుల కమిటీని నియమించింది. గోపురం పటిష్ఠతకు, పరిరక్షణకు కమిటీ చేసిన ప్రధాన సూచనలు, నివేదికలు ఏడాది దాటినా ఫైళ్లకే పరిమితమయ్యాయంటే చారిత్రక కట్టడాల పరిరక్షణలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఎలావుందో స్పష్టమవుతోంది. 1807-09 సంవత్సరాల మధ్యకాలంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తూర్పున 153అడుగుల ఎత్తుతో గాలిగోపురాన్ని నిర్మించారు. అప్పట్లో రాష్ట్రంలోని ప్రముఖ శిల్పులను రప్పించి రెండు సంవత్సరాల్లో గాలిగోపురాన్ని, ప్రాకార మండపాల నిర్మాణాన్ని పూర్తిచేయించారు. తక్కువ వెడల్పుతో ఎత్తయిన గాలిగోపురాన్ని నిర్మించడం సామాన్యమైన విషయం కాదని ఆనాటి పనితనానికి నిదర్శనంగా ఇప్పటికీ నిపుణులు చెబుతుంటారు.

దక్షిణ భారతదేశంలోని కంచిలో ఏకాంబరనాథ దేవాలయ గోపురం, మంగళగిరిలోని తూర్పు గాలిగోపురం ఒకదానికొకటి పోటీపడుతున్నట్లు ఉంటాయి. అలాంటి విశిష్ఠత, చరిత్ర కలిగిన మంగళగిరి ఆలయ గాలిగోపురం పటిష్ఠతకు, పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. గాలిగోపురం పటిష్ఠతకు నిపుణుల కమిటీ దాదాపు ఏడు ప్రధాన సూచనలు చేసింది. ముఖమండపంలోని బీమ్స్‌లో ఏర్పడిన పగుళ్లు మరింత ఎక్కువకాకుండా ఉండేందుకు ఐఎస్‌ఎంబి, బాక్సింగ్ సెక్షన్‌ను అమర్చాల్సిందిగా సూచించింది. అయితే ఇప్పటికీ దేవాదాయ శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం దీనిపై కనీసం నివేదిక కూడా తయారుచేయలేదు. అలాగే ముఖద్వారంపై లింటల్‌కు ఏర్పడిన పగుళ్లకు స్టీల్ ప్లేట్లు అమర్చి ఐఎస్‌ఎంబి, బాక్సింగ్ సెక్షన్ ద్వారా ప్యాకింగ్ చేయాలని నిపుణులు సూచించారు. గాలిగోపురం లోపలి భాగంలో పాడైపోయిన, బలహీనంగా ఉన్న రీఫర్స్ తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, బేస్‌మెంట్‌లో ఎలాంటి క్రాక్‌లు రాకుండా స్టీల్‌రోప్‌తో రెండు లైన్లుగా ఏర్పాటు చేసి దానిపై టేకు లేదా అల్యూమినియంతో కవర్ చేయాల్సిందిగా కమిటీ సిఫారసు చేసింది. అయితే కమిటీ సూచనలకు సంబంధించిన ఏ అంశాలపై కూడా నేటికీ కనీసం కన్నెత్తి చూడకపోగా, అంచనాలు రూపొందించక పోవడం గమనార్హం. కేవలం రీ చెదలమందు చల్లడం మినహా కమిటీ చేసిన సూచనలను ఏ ఒక్కదాన్ని కూడా అటు దేవాదాయ శాఖ అధికారులు గాని, ఇటు ప్రభుత్వం గాని ఆచరణలో పెట్టకపోవడంపై భక్తులు, దేవాలయ పరిరక్షణ కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

http://www.andhrabhoomi.net/state/gaali-gopuram-134

రాష్ట్రానికి సిఎం ఎవరు? ఆజాద్ జోక్యంపై - బిజెపి అభ్యంతరం

హైదరాబాద్, అక్టోబర్ 24: రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేల్చాలని బిజెపి అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి పేరుకు కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, గులాం నబీ అజాద్ అన్నింటిలో జోక్యం చేసుకుని ఆయనే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ప్రభాకర్ సోమవారం విలేఖరుల సమావేశంలో ఎద్దేవా చేశారు. టెండర్లు ఖరారుకు గులాం నబీ అజాద్ అంటున్నారని, ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయానికీ ఆయనేనని, మంత్రుల సమావేశానికీ ఆయన పేరే చెబుతున్నారని, టెండర్ల రద్దుకూ ఆయన పేరే ప్రస్తావిస్తున్నారని, శాసనసభ సమావేశాలకూ ఆయన పేరే చెబుతున్నారని ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కిరణ్‌కుమార్ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి వెళ్లారని, డిప్యూటీ సిఎం 12 సార్లు ఢిల్లీకి వెళ్లారని, పిసిసి అధ్యక్షుడు, గవర్నర్ కూడా ఢిల్లీకి వెళుతున్నారని, రాష్ట్ర రాజధాని ఢిల్లీనా? హైదరాబాదా? అనేది అనుమానంగా ఉందని అన్నారు. అసలు మంత్రులకే ముఖ్యమంత్రిపై విశ్వాసం లేకుండా పోయిందని అన్నారు.ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించలేదని, శీతాకాల సమావేశాలకు కనీసం ఏర్పాట్లు కూడా చేయడం లేదని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి శాసనసభా సమావేశాలను నిర్వహించి తీరాలని తాము డిమాండ్ చేసినా, గవర్నర్ స్పందన కొరవడిందని అన్నారు. రాష్ట్రంలో ఇటు దేవాలయాలకు రక్షణ కొరవడిందని, అటు రాజ్యాంగ రక్షణ కూడా గాలికొదిలేశారని పేర్కొన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ఎత్తుకుపోతున్నారని, రాజగోపురాలు కూలుతున్నాయని దేవాలయాలను గవర్నర్ సందర్శిస్తున్నా రక్షణ కొరవడగా, మరో పక్క రాజ్యాంగ పరిరక్షణ కూడా కుప్పకూలిందని పేర్కొన్నారు. సకాలంలో మంత్రివర్గ సమావేశాలను నిర్వహించలేకపోతున్నారని, అస్తవ్యస్థమైన పరిస్థితులను సమన్వయం చేయడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు.
 

పోలవరం టెండర్లను ముమ్మాటికీ రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు సాకుగా చూపి తప్పించుకోవాలని చూడవద్దని, అక్రమాలకు పాల్పడిన వారికి, బ్లాక్‌లిస్టులో ఉన్న వారికి పనులు అప్పగించారని ప్రభాకర్ అన్నారు. గులాం నబీ అజాద్ , ముఖ్యమంత్రి కలిసి టెండర్లను రాజకీయ టెండర్లుగా మార్చేశారని ఆరోపించారు. తెలంగాణను తాకట్టు పెట్టి జానారెడ్డి మంత్రి అయితే దామోదర్ రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి అయ్యారని, నేడు డి. శ్రీనివాస్ ఎమ్మెల్సీ అవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం దిగివచ్చేవిధంగా కార్యక్రమాలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు తెలంగాణను తాకట్టు పెట్టి పదవులను పొందుతున్నారని, ఇంకెంత కాలం తెలంగాణ ప్రజలను వీరు మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

http://www.andhrabhoomi.net/state/azad-pai-vimarsha-138

ఆయుధ చట్టం ఉపసంహరణ తప్పు - బిజెపి


జమ్మూ, అక్టోబర్ 24: భద్రతాకారణాల రీత్యా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సాయుధ బలగాల ప్రత్యేక ఆయుధ చట్టం(ఎఎఫ్‌ఎస్‌పిఎ)ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం పట్ల బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షంషేర్ సింగ్ మన్హాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎఎఫ్‌ఎస్‌పిఎ చట్టం ఎత్తివేయాలనే ప్రభుత్వం నిర్ణయం ఘోరమైన తప్పిదమని ఆయన అన్నారు. కాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై నవంబర్ 2 నుంచి ఉద్యమించనున్నట్టు ఆయన వెల్లడించారు. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఉద్యమబాటలో నడుపుతామని ఆయన అన్నారు.

http://www.andhrabhoomi.net/national/jammu-081

కాంగ్రెసేతర రాష్ట్రాల పట్ల వివక్షతో.. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు! - యుపిఎ సర్కారుపై అద్వానీ ధ్వజం

సంబల్‌పూర్ (ఒరిస్సా), అక్టోబర్ 24: కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతూ ఫెడరల్ రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తోందని బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ ధ్వజమెత్తారు. అవినీతికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో భాగంగా ఆయన సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంలో తలమునకలైన యుపిఎ సర్కారు కాంగ్రెస్ యేతర పాలిత రాష్ట్రాలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోంది.

అధికార మదం తలకెక్కించుకుని అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న యుపిఎ సర్కారు బిజెపి పాలిత రాష్ట్రాలను వేధించేందుకు తింటోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈ వేధింపులు మరీ మితిమీరిపోయాయి. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కనుసన్నల్లోనే ఈ తంతు కొనసాగుతోంది’ అని ఈ అద్వానీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ సర్కారు అనుసరిస్తున్న ఈ వివక్షాపూరిత వైఖరిపై వివిధ రాష్ట్రాలు గత వారం జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో తీవ్ర నిరసనను వ్యక్తంచేసి ప్రధాన మంత్రిని నిలదీశాయని ఆయన అన్నారు. ‘గత వారం జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపై నిరసనను వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ యేతర రాష్ట్ర ప్రభుత్వాలకు వేదికగా మారింది. కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలను తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశంలో ఎండగట్టారు. చివరకు యుపిఎలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీస్తా జలాల పంపకం విషయమై తాము లేకుండానే కేంద్రం బంగ్లాదేశ్‌తో సంప్రదింపులు జరపడంపై ఈ సమావేశంలో ఫిర్యాదు చేశారు’ అని అద్వానీ అన్నారు.

http://www.andhrabhoomi.net/national/advani-083

సర్కారులో నంబర్ 2 ఎవరు? - బీజేపీ అగ్ర నేత అద్వానీ

ఇప్పటివరకు యూపీఏ ప్రభుత్వంలో నంబర్ 1 ఎవరన్నదే ప్రశ్న
తాను లేనప్పుడు ప్రభుత్వాన్ని చూసుకోవాలని చిదంబరం, ప్రణబ్‌లను ప్రధాని ఆదేశించారు
దాంతో రెండో ప్రశ్న తలెత్తింది
2జీ స్కామ్ నుంచి చిదంబరాన్ని తప్పించాలనుకుంటున్నారా?

 
సంబల్‌పూర్(ఒడిశా): తన పరోక్షంలో ప్రభుత్వ వ్యవహారాలను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేదా హోం మంత్రి చిదంబరం పర్యవేక్షించాలంటూ ప్రధాని మన్మోహన్ జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ అగ్రనేత అద్వానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో ఇప్పటివరకూ నంబర్ 1 ఎవరన్న ప్రశ్నే ఉండేది. ప్రధాని ఆదేశాలతో నంబర్ 2 ఎవరన్న మరో ప్రశ్న తెరపైకి వచ్చింది’ అని అద్వానీ అన్నారు. జన చేతన యాత్రలో భాగంగా సోమవారమిక్కడ అద్వానీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభ నాయకుడన్న వాస్తవాన్ని విస్మరించి.. ప్రధాని తన ఆదేశం ద్వారా హోం మంత్రిని, ఆర్థిక మంత్రిని ఒకే గాటన కట్టారని విమర్శించారు. లోక్‌సభకు ఇద్దరు నాయకులు ఉండరన్నారు.

‘యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి ఓ సందేహం ఉంది. సర్కారుకు సంబంధించి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల్లో ఎవరు నంబర్ 1 అన్నదే ఆ ప్రశ్న. ఇప్పుడు నంబర్ 2పైనా సందేహం తలెత్తింది. మొదటి ప్రశ్న సమాధానంపై ఎవరికీ పెద్దగా సందేహాలక్కర్లేదు. కానీ ఈ రెండో ప్రశ్న మాత్రం అందరి మెదళ్లనూ తొలుస్తోంది’ అని అద్వానీ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రధాని ఇద్దరు మంత్రుల్ని ఉప ప్రధానులుగా నియమిస్తే నియమించుకోవచ్చు గానీ, ఇలా ఇద్దరు మంత్రుల్ని మాత్రం నంబర్ 2గా ప్రకటించలేరని అన్నారు. 2జీ స్కామ్‌లో చిదంబరం పాత్రపై దర్యాప్తును తప్పించడమే ప్రధాని ఆదేశం వెనక ఉన్న ఉద్దేశమా అని ప్రశ్నించారు. కేబినెట్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రధానే తీసుకుంటారని పేర్కొంటూ మంత్రులకు ఆదేశం పంపారని, అయితే దానర్థం ఆ నిర్ణయాలకు 10 జన్‌పథ్(సోనియా నివాసం) అనుమతి అక్కర్లేదని కాదని అద్వానీ అన్నారు. వచ్చే నెలలో తాను మూడు విదేశీ పర్యటనలకు వెళ్తున్నానని, ఆ సమయంలో రాజకీయ వ్యవహారల కేబినెట్ కమిటీ భేటీలకు ప్రణబ్, చిదంబరంలలో ఎవరో ఒకరు హాజరవ్వాలని ప్రధాని ఆదివారం ఆదేశించడం విదితమే.


కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష


కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, తద్వారా రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తోందని అద్వానీ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోందని, ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ విషయమై ఇటీవలి జాతీయ అభివృద్ధి మండలి భేటీలో కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కేంద్రాన్ని కడిగిపారేశారని అన్నారు. ఈ పోరాటంలో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలన్నీ ఒక్కటవుతాయన్న ఆశాభావాన్ని అద్వానీ వ్యక్తం చేశారు.


బెంగళూరు యాత్రకు సకల ఏర్పాట్లు


బెంగళూరు: అద్వానీ ఈ నెల 30న బెంగళూరులో చేపట్టనున్న జన చేతన యాత్ర కోసం స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర వివరాలను ప్రజలకు అందించేందుకు సోమవారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అలాగే, పార్టీ కార్యక్రమాల గురించే తెలిపే ఈ-న్యూస్ లెటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఒక రాజకీయ పార్టీ ఇంటర్నెట్‌లో ఇలాంటి వాటిని ప్రారంభించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

సుష్మ సభకు భారీగా జన సమీకరణ



 
®¾Õ³Ät ®¾¦µ¼Â¹× ¦µÇK’à •Ê®¾OÕ¹ª½º!
 
å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ, ÊÖu®ý-{Õœä: ¦µÇ•¤Ä èÇB§ŒÕ ¯äÅŒ ®¾Õ³Ät®¾y-ªÃèü «áÈu ÆAC±’à £¾É•-ª½Õ ÂÃÊÕÊo Ê©ï_¢œ¿ ®¾¦µ¼-ÊÕ N•§ŒÕ-«¢ÅŒ¢ Íä殢Ÿ¿Õ-Â¹× ‚ ¤ÄKd ªÃ†¾Z-¬ÇÈ ®¾¯Ão-£¾É-©Õ Íä²òh¢C. «Íäa ¯ç© 5Ê •Jê’ ¨ ®¾¦µ¼-Â¹× åXŸ¿l‡-ÅŒÕhÊ •Ê®¾-OÕ-¹-ª½º Íä®Ï •§ŒÕ-“X¾-Ÿ¿¢ Í䧌Ö-©E ¯Ã§ŒÕ-¹×-©Õ X¾{Õd-Ÿ¿-©’à …¯Ão-ª½Õ. ¤ÄKd ªÃ†¾Z ÆŸµ¿u-¹~×-œ¿Õ ˆ¾-¯þ-éª-œËf ‚C„Ã-ª½¢ Ê©ï_¢œ¿©ð ¤ÄKd >©Çx ¯Ã§ŒÕ-¹×-©Õ, Âê½u-¹ª½h-©Åî ®¾«Ö„ä-¬Á¢ \ªÃp{Õ Íä®Ï •Ê ®¾OÕ-¹-ª½-º-Â¹× ©Â~Ãu©Õ Eª½g-ªá¢Íê½Õ. ²ò«Õ-„Ã-ª½¢ ‚§ŒÕÊ -¤Ä-Kd -¯ä-ÅŒ-©Õ ¦¢œÄ-ª½Õ Ÿ¿ÅÃh“Å䧌Õ, éÂ.©-¹~t-ºý ÅŒCÅŒ-ª½Õ-©Åî ®¾«Ö„ä-¬Á-„çÕi ®¾Õ³Ät ®¾¦µ¼ \ªÃp-{x-åXj ÍŒJa¢ÍÃ-ª½Õ. Åç©¢’ú ¤ÄKdE “X¾•-©-Â¹× «ÕJ¢ÅŒ Í䪽ի Íä殢Ÿ¿Õ-Â¹× Åç©¢’ú >©Çx-©ðx ¯ç©Âî ¦µÇK ®¾¦µ¼ \ªÃp{Õ Íä®Ï „ÚËÂË èÇB§ŒÕ-²Änªá ¯Ã§ŒÕ-¹×-©-ÊÕ «áÈuÆ-A-Ÿ±¿Õ-©Õ’à B®¾Õ-¹×-ªÃ-„Ã-©E Eª½g-ªá¢Íê½Õ. œË客¦-ª½Õ©ð ¤ÄKd èÇB§ŒÕ ÆŸµ¿u-¹~×-œ¿Õ EA¯þ-’¹-œ¿ˆK «áÈuÆ-A-C±’à «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹-ªý©ð «Õªî ®¾¦µ¼ Eª½y-£ÏÇ¢ÍÃ-©E Eª½g-ªá¢Íê½Õ.


Åç©¢’úÊÕ Åù{ÕdåXšËd X¾Ÿ¿«Û©Õ:-¦µÇ-•-¤Ä

Åç©¢’ú 客šË-„çÕ¢{Õ-ÊÕ œµËMx©ð Åù-{Õd-åX-šËd Ââ“é’®ý ¯Ã§ŒÕ-¹×-©Õ X¾Ÿ¿-«Û-©Õ ¤ñ¢Ÿ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E ¦µÇ•¤Ä N«ÕJz¢*¢C. „çáÊo èǯÃ-éª-œËf «Õ¢“A X¾Ÿ¿N, EÊo ŸÄ„çÖ-Ÿ¿-ª½¢ ªÃ•Ê-ª½-®Ï¢£¾Ç …X¾ «áÈu-«Õ¢“A, ¯äœ¿Õ œË.¡-E-„îý ‡„çÕt-Mq X¾Ÿ¿N ÅçÍŒÕa-¹×-¯Ão-ª½E, ƒ¢é¢Ō-ÂÃ-©¢ Åç©¢’ú “X¾•Lo „çÖ®¾¢ Íä²Äh-ª½E ‚ ¤ÄKd ªÃ†¾Z ÆCµÂê½ “X¾A-E-Cµ ‡¯þN‡®ý‡®ý “X¾¦µÇ-¹ªý “X¾Po¢ÍÃ-ª½Õ. ¤ò©«-ª½¢ ˜ã¢œ¿-ª½x «u«£¾É-ª½¢©ð åXŸ¿l‡-ÅŒÕhÊ Æ“Â¹-«Ö-©Õ •JTÊ¢Ÿ¿ÕÊ „ÚËE ª½Ÿ¿Õl Í䧌Ö-©E œË«Ö¢œþ Íä¬Ç-ª½Õ.

http://eenadu.net/News/Statenewsinner.aspx?qry=state20

2జీ నుంచి కాపడేందుకే - ప్రణబ్ తో చిదంబరానికి సమానహోదా పై అద్వాణి


2° ÊÕ¢* ÂäĜ䢟¿ÕêÂ
“X¾º¦üÅî *Ÿ¿¢¦ªÃEÂË ®¾«ÖÊ £¾ÇôŸÄåXj ÆŸÄyF „ÃuÈu

®¾¢¦-©ü-X¾Ü-ªý(Š-J-²Äq)
¹ע¦µ¼-Âî-º¢©ð £¾Çô¢«Õ¢“A *Ÿ¿¢¦-ª½¢ ¤Ä“ÅŒ-åXj ®ÔH‰ Ÿ¿ªÃu-X¾Ûh •ª½’¹-¹עœÄ ÍŒÖ殢Ÿ¿Õê ‚§ŒÕ-Ê-Â¹× ©ðÂú-®¾-¦µ¼©ð ®¾¦µÇ ¯Ã§ŒÕ-¹לçjÊ “X¾º¦ü «áÈKbÅî ®¾«ÖÊ £¾ÇôŸÄ ¹{d¦ã-šÇd-ª½E ¦µÇ•¤Ä Æ“’¹-¯äÅŒ ÆŸÄyF ‚ªîXÏ¢ÍÃ-ª½Õ. ÆNFA-åXj •ÊÍä-ÅŒÊ §ŒÖ“ÅŒ©ð ¦µÇ’¹¢’à ŠJ²Äq-Â¹× «*aÊ ÆŸÄyF ®¾¢¦-©ü-X¾Üªý ¦£ÏÇ-ª½¢’¹ ®¾¦µ¼©ð «ÖšÇx-œÄ-ª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚§ŒÕÊ “X¾ŸµÄE ÂêÃu-©-§ŒÕ¢ ‚C„Ã-ª½¢ èÇKÍä-®ÏÊ …ÅŒh-ª½Õy-ÊÕ “X¾²Äh-N¢ÍÃ-ª½Õ. “X¾ŸµÄE Ÿä¬Á¢©ð ©äÊ-X¾Ûp-œ¿Õ 'ªÃ•-Â̧ŒÕ «u«£¾É-ªÃ© êÂG¯çšü ¹NÕ-šÌ(-®Ô-®Ô-XÔ\) Â̩¹ Eª½g-§ŒÖ-©Õ B®¾Õ-¹ע{Õ¢Ÿ¿E, ¹NÕšÌ ®¾«Ö„ä-¬Ç-©-Â¹× Æ¢Ÿ¿-J-¹-¯Ão ®ÔE§ŒÕªý «Õ¢“A ¯äÅŒ%ÅŒy¢ «£ÏÇ-²Äh-ª½E XÔ‡¢„î ÆEo ¬ÇÈ©-Â¹× X¾¢XÏÊ ŠÂ¹ ‚Ÿä¬Á¢©ð æXªíˆ¢C. “X¾ŸµÄE X¾ªî-¹~¢©ð “X¾¦µ¼Õ-ÅŒy ŸçjÊ¢CÊ Âê½u-“¹-«Ö-©-ÊÕ ÍŒÖ殢Ÿ¿Õ-Â¹× “X¾º¦ü ©äŸÄ *Ÿ¿¢¦-ª½¢ ‡X¾Ûp-œ¿Ö œµËMx©ð Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œÄ-©E, „ÃJ©ð ‡«ªî ŠÂ¹ª½Õ ÅŒX¾pE ®¾J’à ®Ô®Ô-XÔ\ ¦µä-šÌ©ð ¤Ä©ï_-¯Ã-©E ÍçXÏp¢C.


DEåXj ÆŸÄyF ®¾p¢C-®¾Öh, §ŒâXÔ\ “X¾¦µ¼Õ-ÅŒy¢©ð ƒX¾pšË «ª½Â¹× Ê¢¦ªý «¯þ ‡«ªî ÅçL§ŒÕE X¾J®ÏnA …¢œä-Ÿ¿E, ÅÃèÇ’Ã XÔ‡¢„î ‚Ÿä¬Ç-©Åî Ê¢¦ªý {Ö Â¹ØœÄ ‡«ªî ÅçL§ŒÕ-œ¿¢ ©äŸ¿E ‡Ÿäl„à Íä¬Ç-ª½Õ. ''©ð-Âú-®¾¦µ¼ X¾ÛšËd-ÊX¾pšË Ê¢¦ªý «¯þ “X¾ŸµÄ-¯Ã? Ââ“é’®ý ÆŸµ¿u-¹~×-©Ç? Æ¯ä “X¾¬Áo …¢œäC. ƒX¾Ûp-œ¿Õ Ê¢¦ªý {Ö ®¾«Õ®¾u-ÊÕ ÂíÅŒh’à ®¾%†Ïd¢ÍÃ-ª½ÕÑÑ ÆE „Ãu‘Çu-E¢ÍÃ-ª½Õ. 

''“X¾-ŸµÄ-EÂË ƒŸ¿l-ª½Õ œËX¾ÜušÌ “X¾ŸµÄ-ÊÕ-©-ÊÕ E§ŒÕ-NÕ¢Íä ÆCµÂÃ-ª½¢ …¢C. ƒŸ¿lJo Ê¢¦ªý {Ö’Ã “X¾Â¹-šË¢ÍŒ-œ¿¢ ¹ן¿-ª½-Ÿ¿ÕÑÑ ÆE Íç¤Äp-ª½Õ. XÔ‡¢„î …ÅŒh-ª½Õy©ð «âœ¿Õ Eª½g-§ŒÖ-©Õ ®¾p†¾d¢’à ¹EXÏ-®¾Õh-¯Ão-§ŒÕE-Íç-¤Äp-ª½Õ. 1) “X¾ŸµÄE Â̩¹ Eª½g-§ŒÖ-©Õ B®¾Õ-¹עšÇ-ª½Õ. 2) ¤Ä©Ê «u«£¾É-ªÃ-©ðx ª½Â¹~º «Õ¢“A ‡.éÂ.‚¢šïF £¾Çô¢«Õ¢“A *Ÿ¿¢¦-ª½¢ ¹¯Ão …ÊoÅŒ-„çÕiÊ £¾Çô-ŸÄ©ð ©äª½Õ. 3) “X¾¦µ¼Õ-ÅŒy¢©ð Ê¢¦ªý 2 ²ÄnÊ¢©ð ‡«Ko Eêªl-P¢ÍŒ©ä-Ÿ¿Õ.

Season of anti-Modi leaks is back, this time with Amicus Curiae report


Source: News Bharti


Karnavati, 24 October :  Just before the Supreme Court appointed Special Investigation Team(SIT) was to submit report to trial court in Ahmedabad, there’s sudden proliferation of leaks of Amicus Curiae report on Modi’s alleged role during 2002 riots.

First Supreme Court appointed SIT to look into the alleged role of Modi and others in 2002 riots. Then when SIT came out with its report, the SC selected senior lawyer Raju Ramchandran and asked him to prepare his own report on SIT findings in the capacity of Amicus curiae. Now it seems highly confidential Raju Ramchandran report is purposefully leaked.

Based on sources, The Hindu published a report today and said: If the trial court accepts Mr. Ramachandran’s view, the sources said, the stage will have been set for the prosecution of the Chief Minister under various sections of the IPC, among them, 153 A (statements promoting enmity between communities), 153 B (imputations and assertions prejudicial to national integration) 505 (statements conducing to public mischief) and 166 (public servant disobeying a direction of the law with the intent to cause injury).

Under Section 166, any public servant who disobeys a direction of the law as to how he should conduct himself as a public servant and knowing the act will cause injury is liable to be punished with imprisonment for a term extending to one year. As the chief executive in control of the administration, Mr. Modi was especially under obligation to quell the riots.

Interestingly The Hindue and The Times of India  both have published reports based on leaked Raju Ramachandran report on same day. Very much possible therefore that it is a catered leak.

From leaked report it appears that Raju Ramchandran has uncovered nothing new (or has collected no new evidences) even after meeting Sanjiv Bhatt and others. Raju has only showed his disagreement with some conclusions presented in professionally prepared SIT report. So his report is just an opinion.

Till the court decides the future course of action, p-secular brigade will continue to keep its hopes alive further for some time, and until the court order we will have to live with these leaks. In fact that seems to be the agenda behind leaking it. Such leaks and reports based on it continue to prejudice an opinion largely irrespective of legal merit or court outcome. It is like actual verdict rules for one day, but leaked report rules for hundreds of day in print and on TV before the actual verdict is delivered.

Narendra Modi faults human index report, says ’07 data used


Source: News Bharti


New Delhi, 24 October: Gujarat chief minister Narendra Modi has questioned the findings of the human development report that portrayed his state as a poor performer on social indicators, saying it used 2007 data. Modi also questioned the timing of the report, which was released on Friday, a day before the National Development Council meeting.

"The report used 2007 data. Ask them why they chose this timing to release the report," Modi said.

The report, which was prepared on the basis of government data of 2007-08, said Gujarat was the only developed state in the country where the percentage of malnourished children was higher than the national average. According to the report, the state had 44.6% underweight children, compared to the national average of 42%.

Modi, who takes great pride in Gujarat's economic performance, was not pleased at having his state mentioned in the same breath as laggards.

The report, prepared by the Institute of Applied Manpower Research of Planning Commission, also painted a grim picture of iron deficiency among women in the state. The percentage of women with severe anaemia is 2.6 in Gujarat - well above the national average of 1.8%. In Bengal and Bihar, just 1% of women suffer from this ailment. Bengal has 38.7% malnourished children, the report said.

It appeared that there was a negative relationship between wealth indices and percentage of women suffering from anaemia, the report said, adding that this was because anaemia was a result of various factors, an important one being the lack of balanced diet.

Monday, October 24, 2011

Advani's Bangalore Yatra is on

Scams won’t stop Advani

Speaking to reporters here, Mr Eshwarappa said that there was no confusion in the party on this count. “Why is the media apprehensive about the rally? It is going to happen and we are organizing it,’’ he said. Sources said Mr Eshwarappa has convened a meeting of all legislators from Bengaluru on Monday to work out details of the rally. Since the party is facing an ‘image crisis’ with several top leaders in jail, the rally will serve as a morale booster, feels the top brass.
Mr Eshwarappa has made it clear to party workers that there is no going back on the rally which has to be made a success at any cost.

http://www.deccanchronicle.com/channels/cities/bengaluru/scams-won%E2%80%99t-stop-advani-740

అవినీతి కేసులను అడ్డుకుంటోంది - కేంద్రంపై పీఏసీ చైర్మన్ జోషి విమర్శలు



న్యూఢిల్లీ: అవినీతిపై నమోదైన కేసుల విచారణను అడ్డుకుని రాజకీయ నేతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సర్వత్రా అభిప్రాయం బలపడుతోందని ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు.

పీఏసీ, కోర్టులు, ఇతర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విచారణలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తనతోపాటు అంతా భావిస్తున్నారని సీఎన్‌ఎన్-ఐబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగ్ నిర్ణయాలను న్యాయశాఖ పంపిన ఓ నోట్‌లో ప్రశ్నించటాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించలేదని న్యాయశాఖ పేర్కొన్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. అయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పద్దులను తనిఖీ చేయాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత కాగ్‌పై ఉందని, తప్పులను క్షుణ్నంగా శోధించటమే కాగ్ విధి అని స్పష్టం చేశారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=254823&Categoryid=1&subCatId=32

టీడీపీ వల్లే నాడు ‘తెలంగాణ’ ఆగింది


ఎన్డీయే మిత్రపక్షమొకటి తెలంగాణకు అనుకూలంగా ఉండుంటే తాము అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉండేవారమని అద్వానీ తెలిపారు.


బీజేపీ అగ్రనేత అద్వానీ
ఎన్డీయే హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశాం
ఆ పార్టీ అనుకూలంగా ఉండుంటే తెలంగాణ రాష్ట్రమూ ఏర్పడేది

రాయ్‌పూర్:
ఎన్డీయే మిత్రపక్షమొకటి తెలంగాణకు అనుకూలంగా ఉండుంటే తాము అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉండేవారమని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. నాటి ఎన్డీయే సర్కారులో బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని ఉద్దేశించి పరోక్షంగా అలా వ్యాఖ్యానించారు. 
జన చేతన యాత్రలో భాగంగా ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వచ్చిన అద్వానీవిలేకరులతో మాట్లాడారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి ప్రశ్నించగా ‘మేం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాం. నాడు మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశాం. అప్పట్లో మా మిత్రపక్షమొకటి సుముఖంగా ఉండుంటే నాలుగో కొత్త రాష్ట్రం(తెలంగాణ) కూడా ఏర్పాటు చేసేవాళ్లం’ అని చెప్పారు. ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, తమ పార్టీ మద్దతిస్తుందని అద్వానీ వెల్లడించారు.

బెంగళూరుకు వెళ్తా: అద్వానీ


కర్ణాటక రాజధాని బెంగళూరులో జన చేతన యాత్ర ర ద్దయినట్టు వచ్చిన వార్తలను అద్వానీ ఖండించారు. బెంగళూరులో తన యాత్ర యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ నెల 30న బెంగళూరులో అద్వానీ యాత్ర, సభ యథాతథంగా ఉంటాయని పార్టీ రాష్ట్ర విభాగం కూడా తెలిపింది. అవినీతి ఆరోపణలపై పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప జైలుపాలైన నేపథ్యంలోనే బెంగళూరులో యాత్రను రద్దు చేసుకున్నారా అని అద్వానీని ప్రశ్నించగా.. ‘యాత్ర రద్దయినట్టు నాకెలాంటి సమాచారమూ లేదు. యాత్రలో భాగంగా కర్ణాటకకూ, బెంగళూరుకు వెళ్తాను’ అని తెలిపారు. యడ్యూరప్ప వ్యవహారంపై అడిగిన మరిన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వలేదు. 
ఇదిలాఉండగా, మతహింస నిరోధక బిల్లుకు బీజేపీ వ్యతిరేకమని 
అద్వానీ స్పష్టం చేశారు. మావోయిస్టులపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు పేలవంగా ఉన్నాయని విమర్శించారు. నక్సల్స్ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని, అధికారాన్ని హస్తగతం చేసుకోజూస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

చిదంబరం పాత్రపై దర్యాప్తు జరపాలి..


2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రపై దర్యాప్తు జరపాలని అద్వానీ డిమాండ్ చేశారు. ఈ కేసులో 17 మంది నిందితులపై సీబీఐ కోర్టు అభియోగాలు మోపడాన్ని స్వాగతిస్తూ.. దర్యాప్తు పరిధి నుంచి కొందరు వ్యక్తులను మినహాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.


http://www.sakshi.com/main/Fullstory.aspx?catid=254277&Categoryid=1&subcatid=32

కూలుతున్న గోపురాలు

అయినా స్పందించని ప్రభుత్వం నిపుణుల సిఫార్సులు బుట్టదాఖలు ‘భవనారాయణ’ ఘటన ఊహించిందే పట్టించుకోని అధికారులు శిథిల స్థితిలో మరిన్ని పురాతన ఆలయాలు


హైదరాబాద్, అక్టోబర్ 23: చారిత్రాత్మక దేవాలయాలు నేలపాలవుతున్నాయి. పురాతన ఆలయాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందన్న నమ్మకాలూ శిధిలమవుతున్నాయి. చారిత్రాత్మక నిర్మాణ సంపద క్రమంగా మాయమవుతోంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతను సర్కారు విస్మరించడంతో, అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి దాపురించింది. శిధిల దశకు చేరిన ఆలయాలను ముందుగానే గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులు, నిపుణుల బృందాలు లిఖిత పూర్వకంగా ఎన్ని సిఫార్సులు చేస్తున్నా, అవి బుట్టదాఖలే అవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా బాపట్లలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన భావనారాయణ ఆలయ గాలి గోపురం కుప్పకూలడంతో, చారిత్రాత్మక ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి చర్చకు తావిచ్చింది.
 

గత ఏడాది శ్రీకాశహస్తిలో విజయగోపురం కూలిన సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు, ఆలయ స్తపతులు, దేవాలయాల నిర్మాణాలపై అవగాహన ఉన్న అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన, ప్రమాదకరంగా పరిణమించిన ఆలయాలపై అధ్యయనం చేయాలని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. శిధిల స్థితికి చేరిన ఆలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన సూచనలు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించారు. 

రంగంలోకి దిగిన కమిటీ చారిత్రక ప్రాముఖ్యతవున్న 47 దేవాలయాలను పరిశీలించింది. అందులో శ్రీకాళహస్తి, అమరావతి, సింహాచలం, శ్రీశైలం వంటి ఆలయాలతోపాటు, ప్రస్తుతం కూలిపోయిన భావనారాయణ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, కొన్ని గోపురాలను పునరుద్ధరించాలని సూచించింది. లేనిపక్షంలో అవి కుప్పకూలే ప్రమాదం ఉందని కూడా దేవాదాయ శాఖకు అందించిన నివేదికలో కమిటీ పేర్కొంది. 

దీనికోసం 30కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, నిధులు కేటాయిస్తే వెంటనే పునరుద్ధరణ, మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందని దేవాదాయ శాఖనుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. ఇక నిధులు వచ్చాక పనులు ప్రారంభిద్దామని వేచి చూస్తున్న దేవాదాయశాఖకు నిరాస మిగిలింది. 

విజయగోపురం కూలిపోయి ఏడాది దాటినా, ఇతర ఆలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు వెళ్లి ఆరు నెలలు గడచినా ఇప్పటివరకు ఎటువంటి స్పందనా కనిపించలేదు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆలయాల కనీస రక్షణ చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టలేకపోతోందని అనేక వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు. ఆరు నెలల క్రితం ప్రభుత్వానికి అందిన నివేదికల తాజా పరిస్థితి ఏమిటన్నది కూడా అర్థంగాని వ్యవహారంగానే మిగిలింది.
 

ఇలావుండగా, భావనారాయణ గోపురం కూలిన ఘటనను దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కెవి రమణాచారి వద్ద ప్రస్తావించగా, ఇది బాధాకరమని, పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఆలయ గోపురాన్ని పునర్నిర్మించే అంశంపై ఆ శాఖతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. ఇతర ఆలయాల పరిరక్షణపైనా చర్యలు తీసుకుంటామని రమణాచారి వెల్లడించారు. (చిత్రం) కుప్పకూలిన బాపట్ల క్షీర భావనారాయణ స్వామి గాలిగోపురం.

http://www.andhrabhoomi.net/state/gopuram-741